mission bhagiratha
Telangana - తెలంగాణ
మిషన్ భగీరథ కు జాతీయ అవార్డు రాలేదు – కేంద్రం సంచలన ప్రకటన
మిషన్ భగీరథ కు జాతీయ అవార్డ్ పై స్పందించిన కేంద్ర జల శక్తి శాఖ...మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దం అని పేర్కొంది. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదు..తెలంగాణలో 100% నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధ్రువీకరించనేలేదని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 100 శాతం నల్లా నీటి...
Telangana - తెలంగాణ
భగీరథకు మంగళం.. పైసలు ఇస్తేనే పానీ..
బంగారు తెలంగాణ అని సీఎం కెసీఆర్ ఏవేవో చెప్పాడు..ఆ పథకాలు, ఈ పనులు అన్నారు చివరికి మొండి చెయ్యి చూపించాడు.అమలులో ఉన్న పథకాలను కూడా తీసేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్నీ పథకాలకు ఆల్రెడీ మంగళం పాడేసారు.మిషన్ భగీరథ కింద రాష్ట్రమంతా ఉచితంగా తాగునీళ్లు అందజేస్తున్నామని సీఎం కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా...
రాజకీయం
మిషన్ భగీరథలో రూ. 50 వేల కోట్ల స్కాం : సీఎల్పీ నేత భట్టి
మధిర నియోజక వర్గంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో అధికార టీఆర్ఎస్ పార్టీపై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో మిషన్ భగీరథ అనే పేరుతో పథకం తీసుకువచ్చి.. రూ. 50 వేల కోట్లను దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ లో మిషన్...
Telangana - తెలంగాణ
ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్లోనే ఉంటా..
తన ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని వీడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని వీడుతున్నట్లు వస్తున్న కథనాలకు ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మూలంగానే నేను ఈ స్థాయిలో ఉన్నానని పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో...
Telangana - తెలంగాణ
దటీజ్ కేసీఆర్… దేశంలోనే నెంబర్ వన్ సీఎం
మిషన్ భగీరథలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం ఫలించింది. వేలాది గ్రామాలకు సురక్షిత, గోదావరి నీళ్లు గడగడపకు చేరుకుంటున్నాయి. తెలంగాణ మహిళలను నీటి కష్టాల నుంచి బయటపడేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టింది. ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తాగునీటి కోసం గ్రామీణులు...
Latest News
అదిరే LIC స్కీమ్.. రూ.10 వేలతో చేతికి రూ.4 లక్షలు…!
ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన పథకాల్లో డబ్బులు పెడుతున్నారు. ఇలా చేయడం వలన భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. అయితే...
ఇంట్రెస్టింగ్
కొవిడ్ తర్వాత గణనీయంగా పెరిగిన గుండెజబ్బులు.. తేల్చిన సర్వే..!!
కొవిడ్ తర్వాత చాలమంది ఆరోగ్యం దెబ్బతింది.. ముఖ్యంగా యువత రకరకాల సమస్యతో బాధపడుతున్నారు..మునపటిలా లేదు..త్వరగా అలిసిపోతున్నారు, ఆయాసం, నీరసం, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. నిజానికి టీకా వేసుకున్న వారిలోనూ ఈ సమస్యలు అధికంగానే...
భారతదేశం
Bharat Jodo Yatra : నేటితో ముగియనున్న ‘భారత్ జోడో యాత్ర’
నేటితో 'భారత్ జోడో యాత్ర' ముగియనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జూడో యాత్ర' నేటితో ముగియనుంది. కాసేపట్లో శ్రీనగర్ లాల్చౌక్ కు రాహుల్ యాత్ర చేరుకోనుంది. అక్కడ...
బ్యాంకింగ్
బ్యాంక్ కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి టైం లేదా..? అయితే ఇలా సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేసేసుకోండి..!
ప్రతీ ఒక్కరికీ కూడా ఈరోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఉద్యోగులకి అయినా వ్యాపారులకు అయినా సరే బ్యాంకు అకౌంట్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఉంటే లోన్స్ వస్తాయి. FDలపై ఎక్కువ మొత్తంలో వడ్డీ...
క్రైమ్
BREAKING : పెరూలో విషాదం..లోయలో పడ్డ బస్సు… 25 మంది మృతి
పెరూలో పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని లిమాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది.
ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర...