Nagarjunasagar project
Districts
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి సమాచారం
నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. శ్రీశైలం నుంచి 24,980 క్యూసెక్కుల వరదనీరు సాగర్ జలాశయానికి చేరింది. సాగర్ నుంచి కుడి, ఎడమకాల్వ, ప్రధాన విదుత్కేంద్రం, ఎస్ఎల్బీసీ, వరదకాల్వ, నీటి ఆవిరి ద్వారా మొత్తం 21,644 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ జలాశయ నీటిమట్టం 577, 90 అడుగుల వద్ద ఉంది.
Districts
సాగర్ నీటిమట్టం 578.40 అడుగులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం రాత్రి 578.40 అడుగులకు చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 578.40అడుగులు (28.3452 టీఎంసీలు)గా ఉంది. కుడి కాల్వకు 8680 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 5510 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకీ 2400క్యూసెక్కులు, వరద కాల్వకు 400 క్యూసెక్కుల చొప్పున నీటిని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ తెలంగాణ మధ్య ముదిరిన వివాదం : నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
ఏపీ- తెలంగాణల మధ్య ఉన్న జల సమస్య ఇప్పుడు విద్యుత్ వివాదంగా మారింది. తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఏపీ అధికారులు.. విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటూ...
Latest News
అకౌంట్లో శాలరీ కంటే.. కొన్ని వందల రెట్లు జమ.. రిజైన్ చేసి పారిపోయిన ఉద్యోగి.
సాఫ్ట్వేర్ సమస్య వల్ల మరేదైనా కారణం చేత..అప్పుడప్పుడు బ్యాంకులు వినియోగదారుల ఖాతాల్లో ఎక్కువెక్కువ డబ్బులు వేసేస్తాయి. ఈమధ్య హెడీఎఫ్సీ బ్యాంక్ కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో...
Telangana - తెలంగాణ
ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !
బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం చేశారు అధికారులు. ఇందులో...
వార్తలు
ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?
లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్...
వార్తలు
బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్పేయిపై సినిమా..టైటిల్ ఇదే..
సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది.
భారత మాజీ ప్రధాని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...