New Zealand
ipl
IPL 2022 : SRH కు బిగ్ షాక్..ఐపీఎల్ నుంచి విలియమ్సన్ ఔట్
సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ చిట్ట చివరి మ్యాచ్ కు ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కానున్నారు. ఇవాళ అతను సొంత గడ్డ అయిన న్యూజిలాండ్ కు ప్రయాణం రానున్నారు.
తన కొడుకు పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలోనే.. న్యూజిలాండ్ కు ప్రయాణం రానున్నారు...
Sports - స్పోర్ట్స్
ఇద్దరు పిల్లలకు తండ్రైన తర్వాత ప్రేయసిని పెళ్లాడిన సౌథీ…
న్యూజిలాండ్ స్టార్ పేసర్ సౌదీ తన చిరకాల స్నేహితురాలు, లవర్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన మ్యాక్స్వెల్, సౌదీ త్వరలోనే ఐపీఎల్ 2023 రానున్నారు. చిరకాల స్నేహితురాలు లివింగ్ పెళ్లి చేసుకున్నట్లు తన ఇంస్టాగ్రామ్ ద్వారా సౌదీ వెల్లడించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను...
Sports - స్పోర్ట్స్
క్రికెట్ ఫ్యాన్స్ షాక్..ఆ స్టార్ ఆటగాడికి క్యాన్సర్
క్రికెట్ ఫ్యాన్స్ కు ఓ ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిర్న్స్ కు క్యాన్సర్ మహమ్మారి సోకింది. సాధారణ చెక్ అప్ కోసం ఆస్పత్రికి వెళ్లిన తనకు వైద్యులు ఆ విషాద వార్త చెప్పినట్లు క్రిస్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. కాగా.. గత సంవత్సరం...
Sports - స్పోర్ట్స్
SRH : సన్రైజర్స్ హైదరాబాద్లోకి గుప్తిల్, బౌల్ట్ !
ఐపీఎల్ 2022 మెగా వేలానికి... మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో.. ఈ ఆటగాళ్లు ఏ టీం లోకి వెళ్తారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లు అయిన మార్టిన్ గుప్తిల్, ట్రెంట్ బౌల్ట్ ఈసారి ఐపీఎల్...
భారతదేశం
కరోనా దెబ్బకు ఏకంగా పెళ్లిని రద్దు చేసుకున్న ప్రధాని
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ కరోనా నేపథ్యంలో అన్ని దేశాలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయితే.. ఈ ఆంక్షాల కారణంగా... ఏకంగా ఓ ప్రధాని పెళ్లి రద్దు అయిపోయింది. అవును న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పెళ్లిని కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. కరోనా,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
న్యూజీలాండ్లో MPగా తెలుగు అమ్మాయి.. 18 ఏళ్లకే అరుదైన గౌరవం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు అమ్మాయికి ఓ అరుదైన గౌరవం దక్కింది. న్యూజిలాండ్ లో ఏపీ యువతి గడ్డం మేఘన ఎంపీగా ఎంపికయ్యారు. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన... న్యూజిలాండ్ దేశ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. తాజాగా ఆ దేశ నామినేటెడ్ ఎంపీ పదవుల ఎంపిక జరిగింది. దీనిలో...
sports
న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఎనిమిది వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించి కివీస్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసుకుంది బంగ్లా. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు హుస్సేన్ కు దక్కింది. ఈ విజయంతో రెండు మ్యాచ్...
sports
రెండో టెస్ట్ లో దుమ్ములేపిన భారత్.. 372 పరుగులతో తేడాతో కివీస్ పై విజయం
రెండో టెస్ట్ మ్యాచ్ లో కివీస్ గడ్డపై భారత్ ఘన విజయం సాధించింది. కివీస్ జట్టుపై ఏకంగా 372 పరుగుల తేడాతో ల్యాండ్ విసిరికొట్టింది టీమిండియా జట్టు. ఈ విజయంతో 1-0 తేడాతో టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది భారత జట్టు. మొదటి ఇన్నింగ్స్ తరహాలోనే రెండో ఇన్నింగ్స్ లోనూ.. న్యూజిలాండ్ జట్టు తడబడడం...
Cricket
బ్యాట్స్మెన్ 100 కంటే అశ్విన్ 50 ప్రత్యేకం: పార్థివ్ పటేల్
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డు సృష్టించారు. 2021 క్యాలెండర్ ఇయర్లో 50 టెస్టు వికెట్ల మైలురాయిని అధిగమించాడు. మూడో రోజు ఆటలో భాగంగా కివీస్ ఓపెనర్ విల్ యంగ్ను అవుట్ చేయడం ద్వారా ఈ ఘనతను అశ్విన్ సాధించాడు. టెస్టు క్రికెట్లో...
sports
ముగిసిన రెండో రోజు ఆట… భారీ ఆధిక్యంలో ఇండియా
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సాగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆది నుంచి టీమిండియా దూకుడుగా ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్ రెండో రోజు ఆట కాసేపటి...
Latest News
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధమవుతున్న నాచురల్ స్టార్ హీరో..!!
కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కే జి...
agriculture
కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే ఏ పంట వేసిన కూడా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ వన్ మ్యాన్ షో ఇంకా లేనట్లేనా?
సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని...రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ సొంతమైన బలం ఎక్కువ కనిపించడం లేదు....
Telangana - తెలంగాణ
ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి
టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు...