North Andhra
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ధర్మాన..జగన్ని ఇరికిస్తున్నారా?
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావుకు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. దశాబ్దాల కాలం నుంచి ధర్మాన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో అనేక ఏళ్ళు పనిచేశారు..ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి వైసీపీలోకి వచ్చారు. ఇక 2014లో శ్రీకాకుళం అసెంబ్లీలో ఓడిపోగా, 2019 ఎన్నికల్లో గెలిచారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అమరావతికి ఉత్తరాంధ్ర వ్యతిరేకమేనా?
ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజధాని అంశంపై రాజకీయ క్రీడ నడుస్తున్న విషయం తెలిసిందే. విడిపోయిన రాష్ట్రానికి గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా మద్ధతు ఇచ్చింది. సరే ఏదొకటి ముందు రాజధాని అంటూ వచ్చిందని ప్రజలు భావించారు. అమరావతి పెట్టినప్పుడు రాష్ట్రంలో పెద్దగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ టార్గెట్ ఉత్తరాంధ్రేనా ?
వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా ఉత్తరాంధ్రలో ఇప్పటి మాదిరిగానే సీట్లు తెచ్చుకోవాలని యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఓ విధంగా ఆయన ఇదే పంతంతో ఉన్నారు. 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ ప్రాంతంలో తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో టీడీపీ కూడా అంతే పట్టుదలతో ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ..పన్జేసేనా !
ఉత్తరాంధ్ర నుంచి బస్సు యాత్ర చేపట్టనుంది వైసీపీ సర్కారు. ఈ ఉదయం ఏడు గంటలకే సంబంధిత కార్యక్రమం మొదలయింది. మే 26 గురువారం నుంచి మే 30 ఆదివారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నగరాలు కలుపుకుని జరిగే బస్సు యాత్రకు ఉత్తరాంధ్రే ప్రారంభ స్థానం. స్టార్టింగ్ పాయింట్. ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్యక్రమానికి...
రాజకీయం
తిత్లీ తక్షణ సాయం 1200 కోట్లు ఇవ్వండి : మోడీకి సీఎం లేఖ
అమరావతి : తిత్లీ పెను తుపాను కలిగించిన బీభత్సంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం కింద రూ. 1200 కోట్లు విడుదల చేయాలని కోరారు.
తిత్లీ తుపాను కారణంగా విద్యుత్ రంగానికి రూ.500 కోట్లు,...
రాజకీయం
సీఎం కాన్వాయ్ని అడ్డుకున్న గ్రామస్తులు
తిత్లీ తుపానుతో అతలాకుతలమైన తమను ప్రభుత్వం పట్టించుకోలేదని కవిటి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు కాన్వాయ్ను కవిటి గ్రామంలోని మత్స్యకారులు శనివారం అడ్డుకున్నారు. తమ గ్రామం నుంచి వెళ్తూ తమ బాగోగులు పట్టించుకోకుండా వెళ్తున్న సీఎంపై తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కాన్వాయ్కి...
ఇంట్రెస్టింగ్
‘తిత్లీ’ తుపానుకు ఆ పేరు పెట్టింది మన దాయాది పాకిస్తాన్..!
తిత్లీ.. గత రెండు రోజులుగా దేశం మొత్తం ఇదే పేరును జపిస్తోంది. అసలేంటి ఈ పేరు... అంటే.. ఇదో తుపాను. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాను ప్రస్తుతం ఈ తుపాను వణికిస్తోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఈ తుపాను ధాటికి అతలాకుతమైంది. గత గురువారం ఉదయమే తిత్లీ తీరం దాటంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలో తీవ్రవైన...
సమాచారం
ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పు
విశాఖపట్నం : ఉత్తరాంధ్రకు తీవ్ర తుఫాను ముప్పు పొంచి ఉందని, ‘టిట్లీ’ తుఫాను మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనాల ప్రకారం.. కళింగపట్నానికి ఆగ్నేయంగా 270కి.మీ, గోపాల్పూర్కు దక్షిణ ఆగ్నేయంగా 320కి.మీల దూరంలో ఈ తీవ్ర తుఫాను కేంద్రీకృతమైఉంది. బుధవారం...
Latest News
వాస్తు: పర్సు లో ఈ వస్తువులని అస్సలు పెట్టకూడదు.. సమస్యలు తప్పవు..!
ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఫాలో అయితే ఏ బాధ ఉండదు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి...
Telangana - తెలంగాణ
మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ బడ్జెట్ ఉదాహరణ – ఎమ్మెల్సీ కవిత
నేడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ ఒక్క బడ్జెట్ ఉదాహరణ అని అన్నారుఎమ్మెల్సీ కవిత. ఇది...
వార్తలు
సమంత క్షమాపణలు చెప్పింది! అలాగే ఖుషి ని కన్ఫర్మ్ చేసింది.!
విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా...
Telangana - తెలంగాణ
రేపు రాజ్ భవన్ కు షర్మిల.. గవర్నర్ తో భేటీ
వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రేపు రాజ్ భవన్ కి వెళ్ళనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో భేటీ కానున్నారు షర్మిల. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలన వైఫల్యాలపై...
వార్తలు
షారుక్ ఖాన్ స్టామినా, మన దేశం తో పాటు విదేశాల్లో సైతం.!
షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్ను...