Paritala Sriram
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ధర్మవరం కేతిరెడ్డికా? పరిటాలకా? గెలుపు ఎవరిదో!!
రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరు. అదే ఇద్దరు ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాయకులు పోటీ పెడితే ఎలా ఉంటుందో చూడాలంటే ఒకసారి ధర్మవరం నియోజకవర్గం గురించి తెలుసుకోవాలి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కేతిరెడ్డి పై పరిటాల శ్రీరామ్ ఫైర్.. నాతో పోల్చుకోవడం తగ్గించుకో అంటూ..
అనంతపురం: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టిడిపి నేత పరిటాల శ్రీరామ్. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలు బయట పెడితే అంతా ఫేక్ అని చెబుతున్నారని.. అక్రమాలు బయటపడినా జనాల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అక్కడికి వెళ్లి వాస్తవాలు సర్వే చేపించుకోవచ్చు కదా?... ఆక్రమణలో ఉన్న వాటిని వదిలేయవచ్చు కదా? అని నిలదీశారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING :పరిటాల శ్రీరామ్ పై పోలీసు కేసు నమోదు
టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ పై పోలీసు కేసు నమోదయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై శ్రీరామ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ తోపుదుర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని స్థానిక...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పరిటాల వర్సెస్ ప్రకాశ్.. రంజుగా రాప్తాడు రాజకీయం..!
రాయలసీమలో నిత్యం వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం జరిగే స్థానం ఏదైనా ఉందంటే అది రాప్తాడు మాత్రమే. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మిగతా స్థానాల్లో ఈ స్థాయిలో వార్ నడవదు అని చెప్పొచ్చు. కానీ రాప్తాడులో మాత్రం తీవ్ర స్థాయిలో వార్ జరుగుతుంది. ఏకంగా ఫ్యాక్షన్ గొడవలు మాదిరిగా రాజకీయం ఉంటుంది. ఇక్కడ పరిటాల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పరిటాల వారసుడికి కష్టమవుతుందా?
ఏపీ రాజకీయాల్లో బాగా క్రేజ్ ఉన్న యువ నాయకుల్లో పరిటాల శ్రీరామ్ కూడా ఒకరు..రాజకీయంగా ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. రాజకీయంగా పరిటాల ఫ్యామిలీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ ఫ్యామిలీ నుంచి పరిటాల వారసుడుగా వచ్చిన శ్రీరామ్ సైతం తక్కువ సమయంలోనే రాజకీయంగా బలమైన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అనంత రాజకీయాల్లో పరిటాల ఓకేనా !
చిన్నవాడయిన శ్రీరామ్ (పరిటాల వారింటి వారసుడు) తన కంటే కాస్త పెద్దవాడయిన జగన్ ను ఎదుర్కోవడం కష్టం. ఆ విధంగా కొంత ఇబ్బంది. సీమ రాజకీయాల్లో పరిటాల రవి ఇమేజ్ ను కాపాడుతున్న నేతగా పేరున్నా సాధించాల్సినంత సాధించలేకపోతున్నారు. అమ్మ పరిటాల సునీత గత సారి మంత్రిగా పనిచేశారు. కానీ ఆమె మార్కు కూడా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పరిటాలకు ఫిక్స్..కేతిరెడ్డిని నిలువరిస్తారా?
మొత్తానికి పరిటాల శ్రీరామ్ అనుకున్నది సాధించారు...ధర్మవరం సీటు తనకే దక్కేలా చేసుకున్నారు...తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు...ధర్మవరం టీడీపీ అభ్యర్ధిగా పరిటాల శ్రీరామ్ని ఫిక్స్ చేశారు. అయితే గత ఎన్నికల్లో శ్రీరామ్..రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ధర్మవరంలో టీడీపీ నుంచి పోటీ చేసి గోనుగుంట్ల సూర్యనారాయణ(సూరి) సైతం ఓడిపోయారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పరిటాల తగ్గేదేలే..?
ఎప్పుడైతే ధర్మవరం సీటు విషయంలో రచ్చ మొదలైందో..అప్పటినుంచి పరిటాల శ్రీరామ్ మరింత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు..నిత్యం ఆయన ప్రజల్లో ఉంటూ, సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. అయితే తాజాగా ధర్మవరం రెవెన్యూ డివిజన్పై పోరాటం మొదలుపెట్టారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం జిల్లాల విభజన చేసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే ధర్మవరం రెవెన్యూ డివిజన్ని రద్దు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పరిటాల-జేసీ ఫ్యామిలీలకు క్లారిటీ ఇవ్వు బాబు…!
అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల, జేసీ ఫ్యామిలీలకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. జిల్లా రాజకీయాల్లో రెండు ఫ్యామిలీలు ఎంత బలమైనవే అందరికీ తెలిసిందే. గతంలో రెండు ఫ్యామిలీలు అపోజిట్గా ఉంటూ రాజకీయం చేశాయి. పరిటాల ఫ్యామిలీ టీడీపీలో, జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్లో పనిచేశాయి. కానీ 2014 నుంచి రెండు ఫ్యామిలీలు టీడీపీలో కలిసి పనిచేస్తున్నాయి.
ఇలా...
Telangana - తెలంగాణ
పరిటాల ఫ్యామిలీకి కొత్త ట్విస్ట్.. ఆ సీటు ఎవరికి?
అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి ఊహించని ట్విస్ట్లు ఎదురవుతున్నాయి. అసలు వచ్చే ఎన్నికల్లో పరిటాల ఫ్యామిలీకి ఏ సీటు వస్తుందో క్లారిటీ లేకుండా పోయింది. ఉండటానికి పరిటాల ఫ్యామిలీ చేతిలో రెండు సీట్లు ఉన్నాయి. రాప్తాడు, ధర్మవరం సీట్లు పరిటాల ఫ్యామిలీ చేతిలో ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో టీడీపీ బాధ్యతలు శ్రీరామ్ చూసుకుంటున్నారు. అయితే రాప్తాడులో...
Latest News
TSPSC ని కాదు.. కేసీఆర్ ని రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి
TSPSC నిర్వహించే పలు పరీక్షల్లో జరిగే తంతును అందరూ చూస్తూనే ఉన్నారని..ఇటీవలే గ్రూపు 1 పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ ప్రెసిడెంట్...
Telangana - తెలంగాణ
రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధాని మోడీ రిమోట్ తో రహదారులను ప్రారంభించారు. రూ. 13700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా కేంద్ర...
భారతదేశం
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!
సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా బెంగళూరులో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్రెడ్డి
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?
చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...