parliament sessions
భారతదేశం
50 యేళ్లు ఇండియాను పాలించిన కాంగ్రెస్ పై విజయసాయి రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్… !
ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఒక పద్దతి ప్రకారం 5 రోజుల పాటుగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాజ్యసభలో పార్లమెంటు ప్రస్థానం పై చర్చ జరిగింది, ఈ చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దేశంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పై సంచలన కామెంట్స్...
భారతదేశం
మణిపూర్ విషయంపై రేపు పార్లమెంట్ లో మోదీ ప్రసంగం … !
ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో జరిగిన హింస వలన దేశం అంతటా చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని విపక్షాల కూటమి హైలైట్ చేసింది. కాగా ఈ రోజు పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా మణిపూర్ అంశంపైనా మాట్లాడారు. కాగా ఇదే విషయంపై రేపు పార్లమెంట్...
భారతదేశం
ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పోగొట్టాలని చూస్తున్నారు : అమిత్ షా
ఈ రోజు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడారు. ఇంకా విపక్ష పార్టీలు ఈ అవిశ్వాస తీర్మానం గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుతూ ప్రజల్లో మద్దతు పూర్తిగా లేదని,...
భారతదేశం
భారత్ జోడో యాత్ర వలన నాలో అహంకారం పోయింది : రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల శ్రేయస్సు కోరుకునే వ్యక్తి అని దేశానికి తెలియచేసిన సందర్భం ఏదైనా ఉంది అంటే అది కేవలం ... "భారత్ జోడో యాత్ర" ప్రారంభించాలన్న ఆలోచన రావడమే అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ రోజు పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ...
భారతదేశం
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మరో కీలక బిల్లుకు ఆమోదం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. నేడు పార్లమెంట్లో కీలక బిల్లు పాసైంది. దేశ పౌరుల డేటా దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కఠిన చర్యలకు వీలు కల్పించే ఈ బిల్లుకు లోక్ సభలో మెజారిటీ సభ్యుల మద్దతు లభించింది. ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2023 ద్వారా దేశ పౌరుల డిజిటల్ హక్కులు...
భారతదేశం
ఓట్లు, అధికారం కోసం పొత్తులు పెట్టుకోవద్దు : అమిత్ షా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఢిల్లీ
పాలనాధికారాల నియంత్రణ బిల్లుపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఓట్లు, అధికారం కోసం పొత్తులు
పెట్టుకోవద్దని, ప్రజలకు మంచి చేయడానికి పెట్టుకోవాలని అన్నారు. విపక్షాలు ఎన్ని కూటములు కట్టినా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీయే...
భారతదేశం
రేపు మణిపూర్ హింసపై రాష్ట్రపతిని కలవనున్న విపక్షాలు … !
ఢిల్లీ లో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా పార్లమెంట్ లో చర్చకు వచ్చిన చాలా విషయాలలో మణిపూర్ హింసకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చింది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు విపక్షాన నేతల కూటమి సభ్యులు అంతా కలిసి రాష్ట్రపతి ద్రౌపది...
భారతదేశం
మణిపుర్ ఘటనపై అట్టుడికిన రాజ్యసభ
మణిపుర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యావత్ దేశంలో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ ఘటన పార్లమెంట్ను అట్టుడికించింది. ముఖ్యంగా మణిపుర్ ఘటనపై రాజ్యసభ దద్దరిల్లింది. తక్షణమే ఈ అంశంపై రూల్ 267 కింద చర్చ చేపట్టాలని విపక్షాలు రాజ్యసభ ఛైర్మన్...
భారతదేశం
చర్చ లేకుండానే .. రూ.45లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్కు ఆమోదం
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 2023-24 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సుమారు రూ.45,03,097 కోట్ల బడ్జెట్కు గురువారం రోజున లోక్సభ ఆమోదం తెలిపింది. చర్చ లేకుండానే పద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అదానీ గ్రూప్ కంపెనీల వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) దర్యాప్తునకు...
భారతదేశం
నేటి నుంచి పార్లమెంట్ రెండో విడత సమావేశాలు
పార్లమెంట్ రెండోవిడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ జగధీప్ ధన్ఖడ్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక బిల్లు ఆమోదమే తమ ప్రాధాన్యత అని కేంద్రం పేర్కొనగా.. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని సీబీఐ, ఈడీ దాడులు, అదానీ గ్రూపుపై ఆరోపణలు వంటి అంశాలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు...
Latest News
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
Telangana - తెలంగాణ
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...
భారతదేశం
గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం.. నాలుగు నెలల్లో అమలు!
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...