Prime Minister Modi says sorry to Rajasthan people for coming late to meeting
భారతదేశం
ఐ యామ్ సారీ.. మాట్లాడలేకపోతున్నా : ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పారు. బహిరంగ సభకు ఆలస్యంగా రావడంతో ప్రసంగించలేకపోతున్నానని మైక్ తీసి పక్కన పెట్టారు. నిబంధనలకు అనుగుణంగా ప్రధాని వ్యవహరించిన తీరుపట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. రాజస్థాన్ పర్యటనలో శిరోహిలోని అబూ రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో...
Latest News
తారక రత్న పరిస్థితి నిలకడగా ఉంది – బాలయ్య ప్రకటన
నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల టీడీపీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట చేస్తున్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన...
భారతదేశం
ఇండియా కరోనా అప్డేట్.. కొత్తగా 109 కేసులు
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్...
వార్తలు
TarakaRatna : బెంగళూరులోని ఆస్పత్రి చేరుకున్న ఎన్టీఆర్..వీడియో వైరల్
నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల టీడీపీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట చేస్తున్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా .. అప్పటికే గుండెపోటు...
Schemes
ప్రతీ నెలా డబ్బులు కావాలా..? అయితే ఇదే బెస్ట్ స్కీమ్.. పూర్తి వివరాలు ఇవే..!
ఈ మధ్య కాలం లో ప్రతీ ఒక్కరు డబ్బులు సేవ్ చేసుకోవాలని.. స్కీమ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనీ చూస్తున్నారు. సురక్షిత పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ఈ మధ్య అంతా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : పాదయాత్రలో నారా లోకేశ్కు షాకిచ్చిన టీడీపీ కార్యకర్త
కుప్పంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు స్థానిక టిడిపి కార్యకర్త నుంచి ఊహించని అనుభవం ఎదురయింది. టిడిపి హయాంలో బీసీలకు పథకాలు అందలేదని, కుప్పంలో పార్టీ పరిస్థితి బాగోలేదని, తప్పుడు నివేదికలు...