realme
టెక్నాలజీ
Realme నుంచి V20 5G బడ్జెట్ స్మార్ట్ ఫోన్..!ఫీచర్స్ అదుర్స్..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ తనదైన శైలిలో బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేస్తుంది. తాజాగా రియల్మీ వీ20 5జీ స్మార్ట్ ఫోన్ను చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫీచర్స్, ధర వివరాలు ఇలా ఉన్నాయి..
రియల్మీ వీ20 5జీ ధర..
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.
4 జీబీ ర్యామ్ +...
టెక్నాలజీ
Realme Pad Mini.. కొత్త బడ్జెట్ ట్యాబెట్ల్.. ఫీచర్స్ ఇవే.!
రియల్మీ నుంచి మరో ట్యాబ్లెట్ను విడుదల అయింది.. Realme Pad Miniని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్లో లాంచ్ అయిన ఈ బడ్జెట్ ట్యాబ్.. త్వరలో భారత్కు వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. గత సంవత్సరం వచ్చిన రియల్మీ ప్యాడ్కు లైటర్ వెర్షన్గా ఈ కొత్త Realme Pad Mini అడుగుపెట్టింది. దీని ఫీచర్లు కూడా...
టెక్నాలజీ
మార్చి 31న విడుదల కానున్న రియల్మీ సీ31.. బడ్జెట్ లో బోలేడు ఫీచర్స్
Realme C31 ని ఇండోనేషియాలో విడుదల చేశారు.. త్వరలోనే.. టెక్ దిగ్గజం ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ ను భారతదేశంలో విడుదల చేయబోతోంది. మార్చి 31న భారతదేశంలో లాంచ్ కానుంది.. ఈ స్మార్ట్ఫోన్ అధికారిక స్పెసిఫికేషన్లు, డిజైన్, ఫీచర్లు ఇండోనేషియా లాంచ్ ఈవెంట్లో వెల్లడించారు. ఈరోజు మనం ఈ ఫోన్ ధర, డిస్ప్లే, కెమరా క్వాలిటీ...
టెక్నాలజీ
అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన రియల్మి జీటీ 5జి స్మార్ట్ ఫోన్..!
మొబైల్స్ తయారీదారు రియల్మి.. రియల్మి జీటీ 5జి పేరిట ఓ నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది.
ఈ...
టెక్నాలజీ
రియల్మి యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో ప్రీమియం సర్వీస్ సెంటర్ల సేవలు..
దేశవ్యాప్తంగా ఉన్న రియల్మి ఫోన్ల యూజర్లకు ఆ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా అతి త్వరలోనే 300 నుంచి 500 రియల్మి స్మార్ట్ స్టోర్స్తోపాటు ప్రీమియం సర్వీస్ సెంటర్లు, ఫ్లాగ్షిప్ స్టోర్స్ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. దేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 3వ స్థానంలో కొనసాగుతున్న రియల్మి యూజర్లకు మరింత చేరువ అయ్యేందుకు...
టెక్నాలజీ
రియల్మి 8, 8 ప్రొ స్మార్ట్ ఫోన్ల విడుదల.. ఫీచర్లు అదిరాయ్..!!
మొబైల్స్ తయారీదారు రియల్మి కొత్తగా రియల్మి 8, 8 ప్రొ పేరిట రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లలో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. రెండు ఫోన్లలోనూ 6.4 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇక మిగిలిన ఫీచర్లను కూడా ఆకట్టుకునేలా...
టెక్నాలజీ
రియల్మి నుంచి నార్జో సిరీస్లో రెండు కొత్త ఫోన్లు.. ఫీచర్లు అదిరాయ్..!
మొబైల్స్ తయారీదారు రియల్మి నార్జో సిరీస్లో రెండు నూతన స్మార్ట్ ఫోన్లను భారత్లో విడుదల చేసింది. నార్జో 30ఎ, నార్జో 30 ప్రొ 5జి పేరిట ఆ ఫోన్లు విడుదలయ్యాయి. వీటిల్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
రియల్మి నార్జో 30ఎ ఫీచర్లు...
* 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్...
టెక్నాలజీ
ఎక్స్7 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన రియల్మి.. ఫీచర్లు అదిరాయ్..!
మొబైల్స్ తయారీదారు రియల్మి.. ఎక్స్7 సిరీస్లో రెండు నూతన స్మార్ట్ ఫోన్లను గురువారం భారత్లో విడుదల చేసింది. ఎక్స్7 5జి, ఎక్స్7 ప్రొ 5జి పేరిట ఆ రెండు ఫోన్లు విడుదలయ్యాయి. వీటిల్లో అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు.
రియల్మి ఎక్స్7 5జి ఫీచర్లు...
* 6.5 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 2400...
టెక్నాలజీ
పండుగ అమ్మకాల్లో రియల్మి రికార్డ్.. 83 లక్షల ఉత్పత్తుల అమ్మకం..
మొబైల్స్ తయారీదారు రియల్మి దసరా, దీపావళి పండుగల సందర్భంగా తన ఉత్పత్తుల అమ్మకాల్లో ఓ కొత్త రికార్డును సృష్టించింది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు రియల్మి ఫెస్టివ్ డేస్ సేల్ను ఆన్ లైన్, ఆఫ్లైన్ మాధ్యమాల్లో నిర్వహించింది. అందులో భాగంగా ఆ కంపెనీ భారీ ఎత్తున అమ్మకాలు జరిపింది. మొత్తం...
టెక్నాలజీ
రియల్మి ఫెస్టివ్ డేస్ సేల్.. తగ్గింపు ధరలకు రియల్మి ఫోన్లు..
దసరా పండుగ సందర్భంగా ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లు ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట ప్రత్యేక సేల్లను నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. కాగా మొబైల్స్ తయారీదారు రియల్మి కూడా ఫెస్టివ్ సేల్ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జరిగే తేదీల్లోనే రియల్...
Latest News
భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..
మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క...
Independence Day
భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను...
భారతదేశం
బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజీనామాతో బిహార్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్ ఆర్జేడీ-లెఫ్ట్-కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్బంధన్తో జట్టుకట్టారు. దీంతో బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం...
వార్తలు
అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్...
Telangana - తెలంగాణ
ఆలస్యంగా ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల...