scheme
నోటిఫికేషన్స్
PLI స్కీమ్ తో.. ఫోన్ తయారీ రంగంలో… 1,50,000 కొత్త ఉద్యోగాలు..
ఇండియా టెక్ మరియు తయారీ కంపెనీలు లో మరెంత ముందుకి రావాలని ప్రభుత్వం చూస్తోంది అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో మొబైల్ తయారీ లో 1,50,000 వరకు కొత్త ఉద్యోగాలు రానున్నాయని తెలుస్తోంది. రిక్రూట్మెంట్ ఫర్మ్ అఫీషియల్స్ భారతదేశంలో పెద్ద ఎత్తున నియామకాలను ప్లాన్ చేస్తున్నారని నివేదిక ద్వారా తెలుస్తోంది. పూర్తి...
Schemes
గర్భిణీలకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్..!!
కేంద్ర ప్రభుత్వం గర్భిణీలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రసవించిన మహిళలకు ఆర్థిక సాయం చేస్తోంది. ఇందుకోసం ప్రవేశపెట్టిన పథకం కింద గర్భిణులకు రూ.6 వేలు అందజేస్తున్నారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సహకారం పెంచేందుకు, మహిళలను ఆదుకునేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో వివిధ ఇబ్బందులను...
వార్తలు
ఎస్బీఐ సూపర్ స్కీమ్..ఒక్కసారి చేరితే రూ.15 లక్షలు మీ సొంతం..
దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్బిఐ కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తుంది.. తక్కువ వడ్డీకే రుణాలను కూడా అందిస్తుంది.. వీటిలో ఫిక్స్డ్ డిపాజిట్ లు కూడా ఉన్నాయి.. ఏడాది నుంచి పదేళ్ల వరకు టెన్యూర్తో ఎఫ్డీ సేవలు అందుబాటులో ఉంచింది. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకొని డబ్బులు దాచుకోవచ్చు. మీరు ఎంచుకునే...
Schemes
ఆడపిల్లల తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్..ఏడాదికి లక్ష పొందవచ్చు..
ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..అందులో సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటి.ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆ పథకం గురించి వివరాలను ఓ సారి తెలుసుకుందాం. ఆర్థిక సమానత్వ స్థిరత్వం సాధించడం మహిళలకు చాలా అవసరం. కాబట్టి మహిళలకు ఆర్థికపరంగా ఊతమిచ్చేలా ఈ పథకం...
agriculture
తోటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ ప్రోత్సాహకం అవసరం
మారుతున్న సాగు వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో పోషక అవసరాల కోసం ఇంటి తోటలు ప్రచారం చేయబడుతున్నాయి, అయినప్పటికీ, వాటిని ప్రోత్సహించడానికి ఎటువంటి పథకాలు లేదా కార్యక్రమాలు లేవు'షిఫ్టింగ్ కల్టివేషన్' అనేది వ్యవసాయం యొక్క ఒక రూపం, దీనిలో ఒక ప్రాంతం వృక్షసంపద నుండి తొలగించబడుతుంది మరియు కొన్ని సంవత్సరాలు సాగు చేయబడుతుంది మరియు దాని...
Schemes
కేవలం రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రయోజనం.. స్కీమ్ వివరాలు..
దేశ ప్రధాని మోడీ ప్రజల అభివృద్ధి కోసం కొత్త కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.అందులో కొన్ని స్కీమ్ లు మంచి ఆదరణ పొందాయి.అతి తక్కువ డిపాజిట్లతో వివిధ రకాల పథఖాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక ఆరోగ్య భద్రత విషయంలో కూడా బీమా యోజన పథకాలను ప్రవేశపెడుతోంది..ప్రధాని ప్రవేశ పెట్టిన పథకాల్లో ఆర్థిక...
Schemes
మారిన ఎన్పీఎస్ నిబంధనలు.. అకౌంట్ తెరిస్తే రూ.10 వేల వరకు కమిషన్…!
నేషనల్ పెన్షన్ స్కీమ్ రూల్స్ ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ మార్చడం జరిగింది. ఇక మరి ఆ రూల్స్ గురించి చూస్తే.. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ఎన్పీఎస్ అకౌంట్ ఓపెన్ చేస్తే కమిషన్ వస్తుంది. పూర్తి వివరాలలోకి వెళితే..
పీఓపీలుగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వంటి సంస్థలు వున్నాయి. అయితే ఇవి...
Schemes
పీపీఎఫ్లో సూపర్ స్కీమ్..రూ.417 పెట్టుబడి పెడితే కోటికి పైగా రాబడి..
సేవింగ్స్ కోసం ప్రభుత్వం పీపీఎఫ్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది..ఎటువంటి రిస్క్ లేకుండా చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనీ అనుకోనేవారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి..మన దేశంలో అత్యంత ప్రజాదారన పొందిన స్కీమ్ లలో ఇది కూడా ఒకటి..ఎగ్జమ్ట్- ఎగ్జమ్ట్- ఎగ్జమ్ట్ ఫీచర్తో పీపీఎఫ్ ప్రజలకు ట్యాక్స్ ఫ్రీ సేవింగ్స్ ఆప్షన్ను కల్పిస్తోంది. ఇది...
Schemes
ఆయుస్మాన్ కార్డుతో రూ.5 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే?
ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తుంది.అందులో ఒకటి ఆయుస్మాన్ భారత్..ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తుంది.ఆరోగ్య ఖర్చులు భరించలేని పేద ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి...
Schemes
శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?ప్రయోజనాలు?
ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నవాళ్ళు కుటుంబ పోషణ కోసం ఏదొక పని లేదా ఏదొక ఉద్యోగం చేస్తారు..ఆ వచ్చిన డబ్బులను మొత్తాన్ని తన కుటుంబం కోసం ఖర్చు చేస్తాడు..ఏ కాలం ఎలా ఉంటుందో అని తాము చనిపోయిన తర్వాత కూడా కుటుంబంకు ఆసరాగా ఉండేలా కొన్ని పొదుపు పథకాలలో డబ్బులు పెడతారు.అలాంటి వాటిలో ఒకటి...
Latest News
సచిన్ పైలెట్ కొత్త పార్టీ కాంగ్రెస్తో ఇక తెగతెంపులేనా
రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్పార్టీలో సీఎం అశోక్...
Telangana - తెలంగాణ
మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్దే : మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన...
వార్తలు
ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న...
Telangana - తెలంగాణ
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్...
Telangana - తెలంగాణ
తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడు – చంద్రబాబు
తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేశాను.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం టీడీపీ ఘనత...