state government
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
స్థానిక సంస్థల బలోపేతానికి జనసేన కట్టుబడి ఉంది : నాదెండ్ల మనోహర్
గ్రామ స్వరాజ్యం కోసం ఎంతోమంది పెద్దలు కృషి చేశారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘వైసీపీ ప్రభుత్వంలో నిధులు మళ్లించి అభివృద్ధి లేకుండా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో ఎదుర్కొని మీరంతా నిలబడి గెలిచారు.స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనేదే పవన్ కళ్యాణ్ సంకల్పం అని అన్నారు. అన్యాయాలు, అక్రమాలను...
Telangana - తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. నోటీసులు జారీ
రాష్ట్ర సర్కార్ కు, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోకాపేటలో బీఆర్ఎస్ కు భూమి కేటాయింపుపై అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు బీఆర్ఎస్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు విచారణ సందర్బంగా ఆదేశించింది. కాగా కోకాపేటలో బీఆర్ఎస్ కు 11 ఎకరాల భూమి కేటాయించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణలో వేసవిలో సైతం మత్తడి దూకుతోంది : గుత్తా సుఖేందర్రెడ్డి
సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నార్కెట్పల్లి మండలం కేంద్రంలో జరిగిన సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష కారణంగా వెనుకబడ్డ తెలంగాణలో ముఖ్యమంత్రి 9సంవత్సరాల కాలంలోనే అనేక అద్భుత ఫలితాలు...
Telangana - తెలంగాణ
రైతులకు గుడ్న్యూస్.. జొన్న పంటకు మద్దతు ధరపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమించడం జరిగింది. 2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు...
Telangana - తెలంగాణ
ఇది కంటి తుడుపు చర్య మాత్రమే : బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తెలంగాణ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం పెంచిన.. రూ.వెయ్యి వేతనం ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు బండి సంజయ్. పారిశుద్ధ్య కార్మికుల్లో అత్యధిక శాతం దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలేనన్న ఆయన... అత్యంత పేదరికంలో ఉన్న వీరికి రూ.వెయ్యి మాత్రమే పెంచడం సరికాదని వెల్లడించారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు – పవన్ కళ్యాణ్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు కేంద్ర సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి తాము...
Telangana - తెలంగాణ
ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారు – వైఎస్ షర్మిల
రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు ఎందుకు పోతున్నట్టు? అని నిలదీశారు.
ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కో బెడ్డు మీద ఇద్దరు,ముగ్గురిని పడేయడమా? లక్షమందికి ఒక డాక్టర్,...
Telangana - తెలంగాణ
ప్రభుత్వం పై అసెంబ్లీలో భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంపై సీఎల్పీ భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తపరిచారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు . అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని అన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామంటున్న ప్రభుత్వం కనీసం...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు పై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణను సిబిఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు పై అప్పీల్ కు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. సీట్ దర్యాప్తును రద్దు చేస్తూ సిబిఐకి బదిలీ చేయాలని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేడు పీఆర్సీ పై ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల భేటీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై ఉద్యోగ సంఘాలు నేడు పీఆర్సీ పై చర్చించడానికి సమావేశం కానున్నారు. నేడు సాయంత్రం 5 గంటలకు ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం తో భేటీ కానున్నాయి. ఈ సమావేశం లో ప్రభుత్వం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తో పాటు...
Latest News
కాంగ్రెస్ కి అనుకూలంగా ఏక్సిట్ పోల్స్….బీఆర్ఎస్ కి హ్యాట్రిక్ లేనట్టేనా…!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో 2018 కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. కొన్ని మావోయిస్టు ప్రాంతాల్లో సాయంత్రం 4...
Telangana - తెలంగాణ
Telangana Exit polls : తెలంగాణలో హంగు… సీఎం కేసీఆర్ ఓటమి ?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిసాయి. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి కూడా...
Telangana - తెలంగాణ
Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..
Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష అలియాస్ బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికలో స్వాతంత్ర్య...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...
వార్తలు
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్గా ఉండేలా...