Tamilsai Soundara Rajan
Telangana - తెలంగాణ
గవర్నర్ తమిళసైకు మళ్లీ అవమానం
తెలంగాణ గవర్నర్ తమిళసైకు మళ్లీ అవమానం ఎదురైంది. మరోసారి గవర్నర్ టూర్లో ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వరంగల్ జిల్లాకు గవర్నర్ వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ పర్యటనకు కలెక్టర్, కమిషనర్ దూరంగా ఉన్నారు. దీంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కాగా, కేయూ గెస్ట్ హౌస్ దగ్గర...
Latest News
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ ఫస్టియర్ నుంచే ఎంసెట్ ప్రశ్నలు !
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్ లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% సిలబస్...
Telangana - తెలంగాణ
టీచర్లకు కేసీఆర్ సర్కార్ షాక్…టీచర్ల బదిలీలపై కీలక ప్రకటన !
టీచర్ల బదిలీలపై కీలక ప్రకటన వెలువడింది. టీచర్ల బదిలీలతో మారుమూల పాఠశాలలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్న వాదనలపై విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒక పాఠశాలలో పనిచేసే అందరు...
valentines day
Chocolate Day Special : చాక్లెట్ ఇచ్చి.. మీ ప్రేమను తీయని వేడుక చేసుకోండి
ప్రేమ.. ఈ రెండక్షరాల పదం రెండు జీవితాలను పరిపూర్ణం చేస్తుంది. రెండు మనసులను దగ్గర చేస్తుంది. రెండు మనసులు ఒకటై.. ఇద్దరు వ్యక్తులు ఒకటిగా బతకడమే ప్రేమంటే. అలాంటి ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి...
భారతదేశం
రైతులకు బిగ్ అలర్ట్..పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఇలా చేయండి..
రైతులకు బిగ్ అలర్ట్..పీఎం కిసాన్ డబ్బులు పడలేదా.. అయితే కచ్చితంగా ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. ఫిబ్రవరి 10 లోపు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రేషన్ కార్డు దారులకు శుభవార్త..ఇకపై 2 కేజీల కంది పప్పు !
ఏపీ రేషన్ కార్డు దారులకు శుభవార్త. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరాఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో...