Telugu News
Sports - స్పోర్ట్స్
భారత్ కు నాలుగో స్వర్ణం… 75 కిలోల కేటగిరీలో లవ్లీనా గోల్డ్ పంచ్
భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే.. మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ 50 కిలోల కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలిచింది. అయితే ఇప్పుడు తాజాగా.. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు నాలుగో స్వర్ణం లభించింది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నద్ధమవుతున్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసంలో నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత సమావేశం నిర్వహించారు. ప్రజానాయకుడు, తెలుగువారి ఆరాధ్యుడు అయిన ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో తరతరాలకు...
Telangana - తెలంగాణ
కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్.
కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోతుందని ఆరోపించారు. ఉప్పల్, అంబర్పేట్ ఫ్లైఓవర్లు దురదృష్టవశాత్తు జాతీయ రహదారుల ద్వారా అమలు చేయబడుతున్నాయని, జీహెచ్ఎంసీ భూసేకరణ పూర్తి చేసినా రెండూ నత్తనడకన సాగుతున్నాయన్నారు. ప్రజలు, వాహనదారుల సౌలభ్యం కోసం గ్రేటర్లో ప్లైఓవర్ల నిర్మాణం జరుగుతుందని ఈ రెండు నిర్మాణం జరుగకపోవడంతో...
Telangana - తెలంగాణ
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు . నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలను ప్రశ్నించారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. మహిళలకు చీరలే కావాలంటే తాను కూడా ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేపట్టారు ఆయన. మిర్యాలగూడలో తాము వేసిన రోడ్లపై ఇతర పార్టీల నేతలెవరూ నడవొద్దని...
వార్తలు
విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుకుంటున్నా : తమన్
విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యం లో, ఆంధ్రా యూనివర్సిటీ, సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా కలిసి ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ స్టూడియోను ఏర్పాటు చేపట్టడం జరిగింది. ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి టాలీవుడ్ అగ్రశ్రేణి సంగీత...
Sports - స్పోర్ట్స్
Breaking : గోల్డ్ సాధించిన నిఖత్ జరీన్
భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. తాజాగా స్వర్ణం సాధించింది మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్. 50 కిలోల కేటగిరీలో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ గెలిచింది. నేడు జరిగిన ఫైనల్ బౌట్లో నిఖత్ జరీన్ వియత్నాం బాక్సర్ అయిన ఎన్ గుయెన్...
వార్తలు
మహేష్ బాబు కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. SSMB28 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరఇ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో సినీ వర్గాల్లోనూ ఈ సినిమాపై చాల ఆసక్తి నెలకొంది. ఇక...
Sports - స్పోర్ట్స్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
మహిళల ప్రీమియర్ లీగ్ చివరి మ్యాచ్ కి తేరా లేచింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా తుదిపోరులో ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొట్టనుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఫైనల్ కు చేరిన దిల్లీ, ముంబై జట్లు ట్రోఫిని ముద్దాడెందుకు సిద్దమయ్యాయి. ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఇది సంతోషించదగ్గ పరిణామం : విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు చేపట్టారు. ఏపీలో భారీ బడ్జెట్ చిత్రాల షూటింగులు ఇటీవలకాలంలో పెరిగాయని అన్నారు ఆయన. ఇది సంతోషించదగ్గ పరిణామం అని వ్యక్తపరిచారు. ఏపీలో పెద్ద సినిమాల చిత్రీకరణలు పెరగడానికి కారణం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమేని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. అధిక ఫీజులు వసూలు చెల్లించినవసరం...
వార్తలు
నెటిజన్ ప్రశ్నకు… ఇదే తేడా అంటూ కేటీఆర్ రిప్లై
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీరు పై విరుచుకు పడ్డారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులపై ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ, కేటీఆర్కు ట్యాగ్ చేయగా, ట్విట్టర్ లో ఆ ట్వీట్ పై స్పందించారు మంత్రి కేటీఆర్ . రహదారుల అభివృద్ధి విషయంలో మోదీ ప్రభుత్వానికి,...
Latest News
భారత్ కు నాలుగో స్వర్ణం… 75 కిలోల కేటగిరీలో లవ్లీనా గోల్డ్ పంచ్
భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే.. మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ 50...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నద్ధమవుతున్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసంలో నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్...
Telangana - తెలంగాణ
కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్.
కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోతుందని ఆరోపించారు. ఉప్పల్, అంబర్పేట్ ఫ్లైఓవర్లు దురదృష్టవశాత్తు జాతీయ రహదారుల ద్వారా అమలు చేయబడుతున్నాయని, జీహెచ్ఎంసీ భూసేకరణ పూర్తి చేసినా...
Telangana - తెలంగాణ
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు . నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలను ప్రశ్నించారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. మహిళలకు చీరలే కావాలంటే...
వార్తలు
విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుకుంటున్నా : తమన్
విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యం లో, ఆంధ్రా యూనివర్సిటీ, సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా...