Thopudurthi-Prakash-Reddy

నారా లోకేష్ ఒక నామినేటెడ్ రాజకీయ నాయకుడు – వైసీపీ ఎమ్మెల్యే

నారా లోకేష్ ఒక నామినేటెడ్ రాజకీయ నాయకుడు అని చురకలు అంటించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఆయన మంత్రి గా ఉన్న సమయంలో పరిశ్రమలు తెచ్చామన్న భ్రమలు కల్పించారు.. ఇప్పుడు పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ జిల్లా నేతలు గ్లోబుల్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.టిడిపి హయంలో చేసుకున్నవి ఎంవోయూలు కాదు.. అవి చీకటి...

పరిటాల వర్సెస్ ప్రకాశ్.. రంజుగా రాప్తాడు రాజకీయం..!

రాయలసీమలో నిత్యం వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం జరిగే స్థానం ఏదైనా ఉందంటే అది రాప్తాడు మాత్రమే. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మిగతా స్థానాల్లో ఈ స్థాయిలో వార్ నడవదు అని చెప్పొచ్చు. కానీ రాప్తాడులో మాత్రం తీవ్ర స్థాయిలో వార్ జరుగుతుంది. ఏకంగా ఫ్యాక్షన్ గొడవలు మాదిరిగా రాజకీయం ఉంటుంది. ఇక్కడ పరిటాల...

చంద్రబాబు ఓ రావణాసురుడు లాంటివాడు – వైసీపీ ఎమ్మెల్యే

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి. జగనన్న నాయకత్వంలో పని చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉందని.. జగనన్న ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిందని వెల్లడించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నిర్దేశించిన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిందన్నారు తోపుదుర్తి...

చంద్రబాబు చెప్పుచేతల్లోకి వైఎస్‌ సునీత : వైసీపీ ఎమ్మెల్యే సంచలనం

చంద్రబాబు చెప్పుచేతల్లోకి వైఎస్‌ సునీత వెళ్లారని.. అందుకే జగన్‌ పై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసును టీడీపీ వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని.. ఈ అంశం వాళ్ళ పార్టీ పునర్ వైభవం వస్తుందని కలలు కంటున్నారని ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -

Latest News

తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది : ప్రధాని మోడీ

తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. రైతు రుణమాఫీ హామి ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదు. రుణ మాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని...
- Advertisement -

రైతు పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది : మోడీ

మహబూనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్,...

తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి : మోడీ

 పారదర్శక ప్రభుత్వాన్ని తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి..  మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రధాని. నాలుగేళ్ల కాలంలోనే ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు....

తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు : మోడీ

దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం వర్చువల్ విధానంలో రూ. 13500 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు....

కాంగ్రెస్, బీఆర్ఎస్ గురువు  ఒవైసీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా గర్భన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. రూ.13,700 కోట్ల...