top stories
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తిత్లీ సాయం కొందరికే ! ఇటు చూడండి సీఎం !
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను సాయం కొందరికే అందింది. కేవలం ఉద్దానం పరిసరాల్లో ఉన్న రైతులకు అందించి, పరిశ్రమలకు సాయం చేయడం మరిచిపోయారు అన్న వాదన వినిపిస్తోంది. మొన్నటి వేళ తిత్లీ తుఫాను బాధితులకు సంబంధించి 90 వేల మంది లబ్ధిదారులకు 182 కోట్ల 60 లక్షల ఆరు వేలు జమ చేయడం ఆనందంగా...
బ్యాంకింగ్
జూలై 1 నుంచి అమలుకానున్న కొత్త రూల్స్ ఇవే..!
నిత్యం బ్యాంకులకు సంబంధించి ఎన్నో మార్పులు వస్తూనే ఉంటాయి. ఇక నెల 1 వచ్చింది అంటే ప్రతిదీ మారి ఉంటుంది.అలాగే వచ్చే నెల 1 నుంచి కూడా కొత్త మార్పులు వస్తున్నాయి..కొత్త లేబర్ కోడ్ అమలు కానుంది.దాంతో ఉద్యోగుల పని వేళలు, జీతాల లో మార్పులు రావడం సహజం..
న్యూ వేజ్ కోడ్తోపాటు నూతన కార్మిక...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రపతి : బాబులో డైలమా ? కాంగ్రెస్ ర్యాగింగ్ !
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఎటువైపు మొగ్గు చూపుతుందో అన్న డైలమా ఉంది. ముఖ్యంగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకి వైసీపీ మద్దతు ఇస్తుండడంతో, విపక్ష కూటమి తరఫున నిలబడిన యశ్వంత్ సిన్హా వైపు టీడీపీ ఉంటుందా లేదా మోడీ వర్గానికే అండగా ఉంటుందా అన్న డైలామా ఒకటి కొనసాగుతోంది. చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవిత్ర యజ్ఞం చేస్తున్నాం..ఆదరించండి
- మూడో విడత అమ్మ ఒడికి శ్రీకారం
- పథకం వర్తింపునకు
75 శాతం హాజరు తప్పని సరి
- శ్రీకాకుళం వాకిట సీఎం
- చదువులపై పెట్టుబడులు అన్నవి
సమాజం తల రాతను మార్చేవే
- విపక్షాల విమర్శలు నమ్మొద్దు
- విష ప్రచారం తిప్పి కొట్టండి
- అతి కొద్ది మందికి మాత్రమే
అందని అమ్మ ఒడి
- మంత్రులు బొత్స మరియు ధర్మాన
- ఈ...
ఆరోగ్యం
ఈ ఒక్క డ్రింక్ తో 3 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం….రిజల్ట్ అమేజింగ్..!
అధికబరువుతో బాధపడేవారికి బరువు తగ్గాలని ఉంటుంది కానీ..ఫుడ్ విషయం వచ్చేసరికి వాటిని కంట్రోల్ చేసుకోలేక తినేస్తుంటారు. బరువు తగ్గడం అంటే.. తిండి మానేయడం అని కాదు. ఇలా అనుకుంటే మీరు ఎప్పటికీ బరువు తగ్గలేరు. తిండి మారిస్తే చాలు బరువు ఈజీగా తగ్గొచ్చు. ఫస్ట్ బరువు ఎక్కువగా ఉండటానికి కారణం.. అధిక ఫ్యాట్.. మనం...
భారతదేశం
డైలాగ్ ఆఫ్ ద డే : రాజసౌధం వీడండి వెంకయ్యా !
మరికొద్ది రోజుల్లో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తి కానుంది. ఇదే సందర్భంలో ఆయనకు వీడ్కోలు పలికేందుకు బీజేపీ,బీజేపీయేతర ప్రతినిధులు సమాయత్తం అవుతున్నారు. మరోవైపు కొత్త రాష్ట్రపతి రాక నేపథ్యంలో కొత్త సమీకరణాలు కొన్ని పోగవుతున్నాయి. వీటి అనుగుణంగానే రాజకీయం కూడా మారిపోతున్నది. అందుకే బీజేపీ బలమైన ...
వార్తలు
కరణ్ అర్జున్ మూవీ రివ్యూ.. ఆసక్తికర ట్విస్టులతో సినిమా కథ..జనాలు ఏమన్నారంటే?
చిత్రం: కరణ్
విడుదల తేదీ: 24 జూన్ 2022
నటీనటులు : అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా , మాస్టర్ సునీత్ , అనితా చౌదరి, రఘు . జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న తదితరులు..
మ్యూజిక్ : రోషన్ సాలూర్
కొరియోగ్రఫీ : రవి మేకల
నిర్మాత: డా.సోమేశ్వరరావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల,సురేష్ ,రామకృష్ణ...
భారతదేశం
సండే మేగజీన్ : ప్రియమయిన మాస్టారు మరో సెలబ్రిటీ..!
సెలబ్రిటీ అనే పదం ఎప్పుడో కానీ ఊళ్లో ఉన్నవాళ్లకు..మన చుట్టూ ఉన్న వాళ్లకు వర్తించి ఉండదు..కానీ ఆయన ఇప్పుడొక సెలబ్రిటీ.. ఎందరికో స్ఫూర్తి కూడా ! ఆ వెలుగు కారణంగా ఇంకొన్ని అక్షర దీపాలు వెలుగుతాయి..ఆ వెలుగు తోరణాల చెంత ఇంకొన్ని జీవితాలు కొంత సంస్కరణకు నోచుకుంటాయి. మార్పు అంటే ఇతరుల నుంచి నేర్చుకోదగ్గది...
Telangana - తెలంగాణ
ఆ టీచరమ్మ కుటుంబానిది ఎంత గొప్ప మనసో !
మంచి ఉపాధ్యాయురాలు ఆమె.. బాధ్యతగా పాఠాలు చెప్పడమే కాదు చనిపోతూ చనిపోతూ ఇంకొందరి ప్రాణాలు కాపాడారు. జీవితాన్ని ఇచ్చారు. సంస్థాన్ నారాయణ పురం మండలానికి చెందిన 45 ఏళ్ల విజయలక్ష్మీ టీచర్ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి. ఇటీవల ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. వైద్యులు ఆమె ప్రాణాలకు భరోసా ఇవ్వలేమని తేల్చేశారు.దీంతో ఇంతటి విపత్కర...
వార్తలు
వైసీపీ టాక్స్ : ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి బాబూ !
ఈ కథనం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చకు అనుగుణంగా రాసింది మాత్రమే ! ఇరు వర్గాల వాదనలూ ఇవాళ విభిన్నంగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో జగన్ మాటే నెగ్గుతోంది అన్నదే వాస్తవం. ఆ మాటకు వస్తే చంద్రబాబు మాట మాత్రం కేంద్రం వినిపించుకోవడం లేదు అని కూడా తెలుస్తోంది. రాజధాని నుంచి రాష్ట్రపతి...
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...