top stories

ఎడిట్ నోట్: కేసీఆర్ ‘సిట్టింగ్’ ప్లాన్.!

2014, 2018..ఇక ఉన్నది 2024 ఎన్నికలు..ఆ రెండు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు..ఇక 2024లో కూడా గెలిచి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలనేది కే‌సి‌ఆర్ ప్లాన్. ఆ దిశగానే ఆయన రాజకీయం నడిపిస్తున్నారు. మళ్ళీ ప్రత్యర్ధులకు ఛాన్స్ ఇవ్వకుండా మూడోసారి కూడా గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే తెలంగాణలో మళ్ళీ కే‌సి‌ఆర్ గెలిచే...

నెల్లూరు రాజకీయం..వైసీపీపై టీడీపీ పైచేయి సాధిస్తుందా?

నెల్లూరు రాజకీయం: ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట.. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా..ఇక్కడ వైసీపీదే పైచేయి.గత రెండు ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీ హవా నడుస్తుంది. జిల్లాలో 10 సీట్లు ఉంటే..2014లో వైసీపీ7, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. 2019లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇలా పది సీట్లు గెలుచుకున్న...

సీఎం కెసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారా

ముచ్చటగా మూడోసారి సీఎం కావడమే లక్ష్యంగా కెసీఆర్‌ పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు.అంఏ కాదు ఈ సారి వంద సీట్లు సాధించడం ఖాయమని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. తొందరపాటు నిర్ణయాలు, భేషజాలకు పోకుండా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. సిట్టింగ్‌లకు టిక్కెట్ల కేటాయింపు విషయం లోనూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో ముందు...

ఎడిట్ నోట్: మళ్ళీ జగనే.!

అవును మళ్ళీ జగనే సీఎం అవుతున్నారు..వైసీపీ 2024లో గెలవబోతుంది. అధికారంలోకి వస్తుంది. ఇది వైసీపీ శ్రేణులకు ఉన్న ధీమా..ఎలాంటి పరిస్తితులు ఉన్నా..చంద్రబాబు, పవన్ కలిసొచ్చిన జగన్ వైపే జనం ఉంటారని వైసీపీ భావిస్తున్నారు. అందుకే వైసీపీ మళ్ళీ గెలవబోతుందని, మళ్ళీ జగనే సీఎం కాబోతున్నారని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. మరి వైసీపీ శ్రేణులు...

విశాఖ, అరకు టూర్ స్పెషల్ ప్యాకేజీ.. ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు..!

ఈ వేసవి లో సూపర్ టూర్ వేసేయాలి అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. విశాఖపట్నం, అరకు టూర్ వేసి వచ్చేయచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్పెషల్ బస్సు ని ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం 1, 2 డిపోలకు చెందిన బస్సులు 2023 మే 27న అందుబాటు లో ఉంటాయి. ఇక...

ఫ్యాక్ట్ చెక్: ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ స్కీమ్ ని నిలిపి వేస్తున్నారా..? నిజం ఎంత..?

సోషల్ మీడియాలో కనపడే నకిలీ వార్తలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎన్నో నకిలీ వార్తలు మనకి కనబడుతూ ఉంటాయి. రకరకాల ఫేక్ వార్తలు ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అందులో నిజం ఎంత అది నిజమా కాదా అనే విషయాన్ని...

స్టేట్ బ్యాంక్ నుండి అదిరే స్కీమ్… చూసుకోక్కర్లేదు.. ప్రతి నెలా చేతికి డబ్బులు..!

ఈ రోజుల్లో చాలా మంది డబ్బులని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే నిజానికి ఇలా డబ్బులని పొదుపు చేసుకుంటే మంచిగా లాభాలు ఉంటాయి. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. స్టేట్ బ్యాంక్ చాలా...

Heat stroke: వడదెబ్బ ని ఎలా గుర్తించాలి..? తీసుకోవాల్సిన జాగ్రాత్తలు, ప్రధమ చికిత్స, రిస్క్..!

చాలా మంది వడ దెబ్బ కారణంగా మరణిస్తున్నారు. అయితే వడ దెబ్బ వలన కలిగే లక్షణాలు ఏంటి ఎలా గుర్తించొచ్చు...? ఎటువంటి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది..? ఇలా దీనికి సంబంధించి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం... నిజానికి హీట్ స్ట్రోక్ (వడ దెబ్బ) అనేది ప్రమాదకరమే దీనిని అస్సలు లైట్ తీసుకోకూడదు. ఒకవేళ కనుక తేలికగా...

పోస్టాఫీస్ అద్భుతమైన ప్లాన్..రూ.200 ల పొదుపుతో రూ.10 లక్షలు పొందే అవకాశం..

పోస్టాఫీస్: భవిష్యత్ కోసం డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యాలని చాలా మంది అనుకుంటారు.. రిస్క్ లేకుండా పొదుపు చెయ్యాలని అనుకొనేవారికి ఎన్నో రకాల స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.. అందులో పోస్టాఫీస్ స్కీమ్ లు కూడా ఉన్నాయి..పోస్టాఫీస్‌లో పలు రకాల స్కీమ్స్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చేరడం వల్ల రిస్క్ లేకుండా ఆకర్షణీయ రాబడి సొంతం...

ఫ్యాక్ట్ చెక్: SSC CGL పరీక్ష 2022 రిజల్ట్.. నిజమేనా..?

సోషల్ మీడియా లో నకిలీ వార్తలు మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఏది నకిలీ వార్త ఏది నిజమైన వార్త అనేది తెలుసుకోవడం ఈ రోజుల్లో కష్టం అవుతోంది. రకరకాల మోసాలు ఈరోజుల్లో జరుగుతున్నాయి. ఇలాంటి నకిలీ వార్తలని కనిపెట్టడం చాలా ముఖ్యం. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఫేక్ వార్తలని స్ప్రెడ్ చేస్తున్నాయి. తాజాగా...
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...