trp ratings

బిగ్ బాస్ లో సామాన్యులు ఉంటే TRP లు రావు : నటి మాధవీ లత

ప్రస్తుతం మా టీవీ లో ప్రతి రోజూ బిగ్ బాస్ సీజన్ 7 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిగ్ బాస్ పై కీలక వ్యాఖ్యలు చేసింది నటి మరియు రాజకీయ నాయకురాలు మాధవీ లత. సోషల్ మీడియా లో నెటిజన్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మాధవీలత... బిగ్ బాస్...

బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలంటున్న నెటిజ‌న్లు.. ఆ ప్రోగ్రామ్ చూడాలంట‌..

‘బిగ్‌బాస్’ రియాలిటీ షో తెలుగు సీజన్ ఫైవ్ ఇటీవల ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మంది అభిమానులున్నారు. అయితే, ఈ షో వల్ల జనాలకు కలిగే ఉపయోగమేంటి? అని పలువురు అడుగుతున్నారు. టీవీ మందు...

అర్నబ్‌ గోస్వామి వాట్స్‌యాప్‌ చాట్‌ తో దొరికిపోయారా

టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్ల కేసులో రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామి పేరు బయటకొచ్చింది. ప్రధాన నిందితుడు దాస్‌గుప్తాతో అర్నబ్‌ జరిపిన వాట్స్‌యాప్‌ చాట్‌ ఆధారంగా సప్లిమెంటరీ చార్జీషీట్‌ వేశారు. ప్రధాని కార్యాలయంతో సంబంధాల్ని అర్నబ్‌ దుర్వినియోగం చేసినట్టు ఆరోపించారు. కానీ... విచిత్రంగా ఈ కేసులో అర్నబ్‌ను నిందితుల జాబితాలో చేర్చలేదు ముంబై పోలీసులు. టెలివిజన్‌...

‘అదిరింది’ రేటింగ్స్ చూసి బెదిరిపోయిన నాగబాబు…..!!

ఇటీవల ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో నుండి హఠాత్తుగా బయటకు వచ్చిన ఆ షో జడ్జిల్లో ఒకరైన నాగబాబు, ఆ షో నిర్వాహక సంస్థైన మల్లెమాలలో కొందరి ప్రవర్తన తనకు నచ్చకపోవడం వల్లనే షో నుండి బయటకు వస్తున్నానని, అయితే తనకు ఆ షో నిర్వహిస్తున్న మల్లెమాల సంస్థ ఎండి...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...