tsrtc
Telangana - తెలంగాణ
Breaking : ఆర్టీసీ బస్సులో షాట్సర్య్కూట్.. పూర్తిగా దగ్దం..
కర్నూలు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సులో జడ్చర్ల వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద వశాత్తు పూర్తిగా దగ్ధమయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆర్టీసీ లగ్జరీ బస్సు కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్నది. అయితే...
Telangana - తెలంగాణ
ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ.. సజ్జనార్ బంపర్ ఆఫర్..
ఓ నిండు గర్భిణి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. బస్సులో పుట్టిన ఆ పిల్లవాడికి ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. జీవితాంతం ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాకు చెందిన రత్నమాల అనే మహిళ ప్రసవం కోసం హాస్పిటల్కు వెళ్లేందుకు...
Telangana - తెలంగాణ
ప్రయాణికులకు షాక్.. మళ్లీ పెరుగనున్న ఆర్టీసీ ఛార్జీలు..
ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్ అంటూ ఓసారి, డీజిల్ సెస్ పేరుతో రెండుసార్లు, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ సెస్ తో దాదాపు 35 శాతం వరకు బస్సు ఛార్జీలు పెంచింది టీఎస్ ఆర్టీసీ. అయినప్పటికీ నష్టం వస్తుందని ఈసారి టికెట్ ధరలను పెంచేందుకు...
Telangana - తెలంగాణ
ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్.. రేపు వారందరికీ ఫ్రీ రైడ్..
టీఎస్ ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకు వచ్చేందుకు కొత్తకొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు ఆర్టీసీ అధికారులు. ఇప్పటికి వినూత్న ఆలోచనలతో ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తున్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఫాదర్స్డే సందర్భంగా ఈ నెల 19న టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐదేండ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లిదండ్రులకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఇదెట్ట న్యాయం ! : ఏపీ ప్రయాణికులపై తెలంగాణ “ఛార్జి” షీటు
డీజిల్ సెస్సు పేరిట ఛార్జీలు వరుసగా రెండో సారి కూడా పెంచేసిన టీఎస్ఆర్టీసీ ఇదే ప్రతిపాదనను మన ఉద్యోగులకూ అందించింది. అంటే ఇక్కడ కూడా ఇదేవిధంగా అంతరాష్ట్ర ఒప్పందం అనుసరించి రెండు రాష్ట్రాలలో తిరిగే బస్సులలో ఒకే విధంగా ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది. ఇదే ఇప్పుడు అతి పెద్ద సమస్యగా ఉంది. వాస్తవానికి...
Telangana - తెలంగాణ
తెలంగాణ విద్యార్థులకు షాక్.. 3 రెట్లు పెరిగిన బస్పాస్ ధరలు..
తెలంగాణలోని విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) షాక్ ఇచ్చింది. తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం కానున్న సమయంలో రాష్ట్ర విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ భారీ షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల రూట్ బస్ పాసుల ధరలను ఏకంగా మూడింతల మేర పెంచింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం టీఎస్సార్టీసీ నుంచి...
Telangana - తెలంగాణ
మరోసారి పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు..హైదరాబాద్ ప్రయాణికులకు రిలీఫ్ !
తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. తక్కువ దూరం ప్రయాణీకులపై భారం పడకుండా స్లాబ్లు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణించే ప్రయాణీకులకు మినహాయింపులు కూడా ఇచ్చేందుకు రంగం సిద్దం చేసింది ఆర్టీసీ.
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి డీజిల్ సెస్ పెంపు ఉందని.. నేటి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అధనపు డీజిల్...
Telangana - తెలంగాణ
యూపీఎస్సీ అభ్యర్థులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నేడు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నేపథ్యంలో.. రాష్ట్రం నుంచి దాదాపు 50...
Telangana - తెలంగాణ
హైదరాబాద్వాసులకు శుభావార్త.. ఇక నుంచి రాత్రి కూడా బస్సులు
హైదారాబాద్లో నిత్యం రద్దీతో ఎంతో మంది బస్సు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే రాత్రి వేళల్లో బస్సు సర్వీసులు లేకపోవడంతో ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిపై హైదరాబాద్కు వచ్చే వారు.. లేక వేరే నగరాలకు వెళ్లి తిరిగి హైదరాబాద్కు చేరుకునే వారు ఇలా ఎంతో మంది రాత్రి పూట బస్సులు లేకపోవడం ఆటోలను, క్యాబ్లకు...
Telangana - తెలంగాణ
టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ చెప్పిన విధంగానే బస్సు్లోల ఉచిత ప్రయాణాన్ని అందించింది. ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించనున్నట్లు ఇప్పటికే ఆర్టీసీ పేర్కొంది. ఈ...
Latest News
శుభవార్త : రాజధాని రైతుకు జగనన్న కానుక !
రాజధాని రైతుకు శుభవార్త ఇది. కౌలు చెల్లింపు విషయమై ఇప్పటి వరకూ నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. వీరికి నిధులు అందించేందుకు జగన్ సర్కారు ముందుకు వచ్చింది....
భారతదేశం
ఇండియాలో కొత్తగా 14506 కరోనా కేసులు నమోదు
మన ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు...
ఇంట్రెస్టింగ్
అకౌంట్లో శాలరీ కంటే.. కొన్ని వందల రెట్లు జమ.. రిజైన్ చేసి పారిపోయిన ఉద్యోగి.
సాఫ్ట్వేర్ సమస్య వల్ల మరేదైనా కారణం చేత..అప్పుడప్పుడు బ్యాంకులు వినియోగదారుల ఖాతాల్లో ఎక్కువెక్కువ డబ్బులు వేసేస్తాయి. ఈమధ్య హెడీఎఫ్సీ బ్యాంక్ కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో డబ్బు జమ చేసింది. మన అకౌంట్లో...
Telangana - తెలంగాణ
ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !
బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం చేశారు అధికారులు. ఇందులో...
వార్తలు
ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?
లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్...