whats app

BREAKING: వినియోగదారులకు శుభవార్త.. తిరిగి ప్రారంభమైన వాట్సప్ సేవలు

BREAKING: వినియోగదారులకు శుభవార్త చెప్పింది వాట్సాప్‌. వాట్సప్ సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. దాదాపు 2 గంటల వరకు ఆగిపోయిన వాట్సప్‌ సేవలు ఆగిపోగా... కొన్ని క్షణాల కిందటే.. సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ విషయాన్ని వాట్సాప్‌ అధికారికం గా ప్రకటించింది.వాట్సాప్‌ అధికారికం గా ప్రకటన వినియోగ దారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఎప్పటి...

బావ సినిమా కి వచ్చాను అక్కా… వాట్సాప్ స్క్రీన్ షాట్ ని పోస్ట్ చేసిన పూనమ్ కౌర్

పూనమ్ కౌర్ పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా వెలుగొందింది ఈ భామ. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకున్నా ఏదో ఓ న్యూస్ లో ట్రెండింగ్ లో ఉంటోంది. ముఖ్యంగా తన సోషల్ మీడియాలో ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ.. ప్రచారంలో ఉంటుంది పూనమ్...

వాట్సాప్ తో జియో రీఛార్జ్..

వినియోగదారులకు అత్యుత్తమమైన సేవలను అందించాలన్న లక్ష్యంతో వ్యాపార సంస్థలన్నీ తమ సాంకేతికతని విస్తృతం చేస్తున్నాయి. వినియోగదారుడి ఇంటివద్దకే అన్ని సేవలు అందించేలా చేస్తున్నాయి. భారత దేశ టెలికాం దిగ్గజం జియో సంస్థ అదే విధమైన సాంకేతికతతో ముందుకు వచ్చింది. ఇక నుండి జియో రీఛార్జ్ చేయడానికి వాట్సాప్ నంబరుని ప్రవేశ పెట్టింది. ఈ నంబరుకి...

ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌!

ఎల్‌పీజీ సిలిండర్‌ వినియోగదారులకు ఇది శుభవార్తే. ఇక ఎక్కడైనా గ్యాస్‌ సిలిండర్‌ పొందే అవకాశాన్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఒసీఎల్‌) కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉంటున్నారు. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇక ప్రతీదీ ఇంట్లోనే వండుకొని తినే పరిస్థితి ఏర్పడింది....

వాట్సాప్ బేరమాడుతోంది… కోర్టులో కేంద్రం..

వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించిన చర్చ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రైవసీ పాలసీని మారుస్తున్నామని వాట్సాప్ ప్రకటించినప్పటి నుండి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. వాట్సాప్ డేటాని ఫేస్ బుక్ తో పంచుకుంటామని, కాంటాక్టులు, వినియోగ సమయం, లోకేషన్ సహా ఇతర డేటా మొత్త ఫేస్ బుక్ తో షేర్ చేయబడుతుందని తెలిసినప్పటి నుండి...

వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్.. మూడింటిలో ఏది సరైనదంటే

ప్రతినిత్యం ఉపయోగించే వాట్సాప్ పై యూజర్ల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం ప్రైవసీ పాలసీని మార్చడమే. వాట్సాప్ లో ఉండే మన డేటాని ఫేస్ బుక్ తో కూడా పంచుకుంటాం అని ప్రైవసీ పాలసీని ఫేస్ బుక్ మార్చేసింది. ఈ నేపథ్యంలో యూజర్లందరూ వాట్సాప్ ని డిలీట్ చేస్తూ, ఇతర మెసెంజర్ యాప్...

వాట్సప్ లో బ్యాంకింగ్ సేవలను పొందండి ఇలా..!

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. దీంతో మనకు బ్యాంకుల పరంగా ఇప్పటికే అనేక సదుయాలు అందుబాటులో ఉన్నాయి. మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌లను మనం ఉపయోగించుకుంటున్నాం. దీనికి తోడు యూపీఐ ద్వారా నగదును క్షణాల్లోనే పంపుకునే సౌలభ్యం కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం అనేక రకాల బ్యాంకులు తమ...

వాట్సాప్-పే ఫీచర్.. డబ్బుతో పాటు పెన్షన్ కూడా !

వాట్సాప్ తన కొత్త ఫీచర్ ను అభివృద్ధి పరిచింది. భారత దేశ వ్యాప్తంగా ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులో తీసుకురావడానికి ప్రణాళికను రచిస్తోంది. ఫేస్ బుక్ అనుబంధ సంస్థ అయిన వాట్సాప్ తన కొత్త ఫీచర్ వాట్సాప్-పే ఆప్షన్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించుకుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్...

వాట్సాప్ లో అందరి మనసులనీ మెచ్చుకుంటున్న కథ !

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రజలంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. కొంతమంది తమ ఇంటిలో చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టైంపాస్ చేస్తుండగా. మరికొంతమంది లైవ్ అప్ డేట్స్ ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల వాట్సాప్...

కొత్త విప్లవం తో జర్నలిజం సరికొత్త పరవళ్ళు !

టెక్నాలజీ పెరిగిపోవడంతో పాటుగా బయట ప్రపంచంలో జరుగుతున్న న్యూస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రావడంతో పత్రికా రంగం పూర్తిగా దెబ్బతింది. ఒకానొక సమయంలో 3g, 4g టెక్నాలజీ రాకముందు ప్రభుత్వానికి సంబంధించిన వార్తలన్నీ పత్రికల్లో కనబడేవి. రానురాను ఎలక్ట్రానిక్ మీడియా రావటం, ఆ తర్వాత సోషల్ మీడియా రావడంతో ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది....
- Advertisement -

Latest News

అసమర్థత,అవినీతి, అరాచకాలు చేసిన జగన్.. రైతు ద్రోహి – దేవినేని ఉమా

అసమర్థత,అవినీతి, అరాచకాలు చేసిన జగన్.. రైతు ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు దేవినేని ఉమామహేశ్వరరావు.జగన్ కమీషన్ల కక్కుర్తి ఫలితమే పోలవరం గైడ్ బండ్ కుంగిపోవటం.వైసీపీ హయాంలో...
- Advertisement -

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో విరుచుకుపడ్డ షర్మిల

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో వైఎస్ షర్మిలవిరుచుకుపడ్డారు.కేటీఆర్ గారు... కాళేశ్వరం ప్రాజెక్టు మీద విదేశాలకు నేర్పే పాఠాలు అంటే ఇవేనా జెర క్లారిటీ ఇవ్వండి అంటూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు....

WTC Final : టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో టాస్ దగ్గర టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇక...

టీడీపీ మేనిఫెస్టో అమలుకు RBI దగ్గరున్న డబ్బు కూడా సరిపోదు – లక్ష్మీపార్వతి

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. టిడిపి మేనిఫెస్టో అంతా మోసపూరితమైన హామీలేనని విమర్శించారు. వైసీపీ పథకాలతో ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా...

విద్యార్థులకు అలెర్ట్…హైదరాబాద్ లో భారీ ఎడ్యుకేషన్ సమ్మిట్

విద్యార్థులకు అలెర్ట్...టీవీ9, కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023 ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో జరిగింది. తద్వారా వేలాది మంది విద్యార్ధులకు తమ కెరీర్ గురించి మంచి అవగాహన కల్పించింది....