whats app

కొత్త విప్లవం తో జర్నలిజం సరికొత్త పరవళ్ళు !

టెక్నాలజీ పెరిగిపోవడంతో పాటుగా బయట ప్రపంచంలో జరుగుతున్న న్యూస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రావడంతో పత్రికా రంగం పూర్తిగా దెబ్బతింది. ఒకానొక సమయంలో 3g, 4g టెక్నాలజీ రాకముందు ప్రభుత్వానికి సంబంధించిన వార్తలన్నీ పత్రికల్లో కనబడేవి. రానురాను ఎలక్ట్రానిక్ మీడియా రావటం, ఆ తర్వాత సోషల్ మీడియా రావడంతో ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది....

వాట్సాప్ ని నమ్మొచ్చా…?

ప్రస్తుతం కమ్యూనికేషన్‌ రంగంలో వాట్సాప్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సోషల్ మెసేజింగ్ యాప్ ప్రస్తుతం సోషల్ మీడియాను అన్ని విధాలుగా షేక్ చేస్తుంది అనేది వాస్తవం. మన దేశంలోనే దాదాపుగా 45 కోట్ల మంది దీన్ని వాడుతున్నారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కుటుంబ, వ్యాపార,...

ఉగ్రవాదులకు అండగా వాట్సాప్… సంచలన విషయాలు వెలుగులోకి…!

ముగ్గురు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్) ఉగ్రవాదులను హతమార్చిన నాగ్రోటా ఎన్‌కౌంటర్ జరిగిన నాలుగు రోజుల తరువాత, జమ్మూ కాశ్మీర్ పోలీసులు (జెకెపి) జనవరి 31 న ఎన్‌కౌంటర్ ప్రాంతంలో సజీవంగా పట్టుబడిన సమీర్ అహ్మద్ దార్‌ను విచారిస్తున్నారు. సమీర్ అహ్మద్ దార్ ఫిబ్రవరి 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి ఆదిల్ దార్ బంధువు. భద్రతా దళాలపై...
- Advertisement -

Latest News

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
- Advertisement -

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....