manchikanti siddhu

అసలే మంచి పేరు రావట్లేదు .. పనిగట్టుకుని చెడ్డ పేరు తెచ్చుకోవడం దేనికి ?? 

జగన్ అధికారంలోకి రావటం తోనే ఎంతోమంది రాజకీయ సలహాదారులను నియమించడం జరిగింది. తన తండ్రి మాదిరిగానే తనకి మంచి పేరు రావాలని మంచి దూకుడుగా వ్యవహరిస్తున్న. ఈ క్రమంలో ఎన్నో సంక్షేమ పథకాలు మీడియా ముందు చెబుతున్న వాటి అమలు విషయంలో సరైన విధానం లేక విమర్శలు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా న్యాయస్థానాల దగ్గర అయితే...

మందుబాబుల ‘ డెడికేషన్’ చూసి ఆశ్చర్యపోయారు … !

కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం షట్ డౌన్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మందు షాపులు మొత్తం క్లోజ్ అయిపోయాయి. అయితే ఇటీవల కేంద్రం మూడో దశ లాక్ డౌన్ పొడిగించడం తో  కొన్నిటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మందు షాపులు ఓపెన్ అయ్యాయి. ఒక్కసారిగా మందు...

వైకాపా ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ‘ రంగుల రగడ ‘

వైసిపి రంగుల విషయంలో వైకాపా నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి రావడమే పంచాయతీ భవనాలకు వైసిపి పార్టీ రంగులు వేయటం స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో స్మశానాలు అదేవిధంగా వాటర్ ట్యాంకు లకు ఆఖరికి ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భవనం ఉంటే అక్కడ వాటికీ వైసీపీ రంగులు వేయడం జరిగింది.దీంతో ఈ...

‘ డిఫెన్స్’ చేయడం లో చతికిలపడుతున్న వైకాపా … !!

కరోనా వైరస్ విషయంలో సమస్యలను డిఫెండ్ చేయటంలో జగన్ సర్కార్ చతికిల బడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇదే సమస్య అయినా గాని కేసీఆర్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో వైరస్ యొక్క పరిస్థితి తెలియజేస్తూనే మరోపక్క అమలుచేస్తున్న నిర్ణయాల విషయంలో లౌక్యం ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చాలా డిఫెండింగ్...

ఆంధ్ర జ్యోతి మీద కే‌సి‌ఆర్ చర్యలు ఉండబోతున్నాయా ?

ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం తెలుగు మీడియా రంగంలో ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ టీడీపీకి ఫేవర్ గా పని చేస్తుందని చాలా మంది అంటారు. అధికారంలో టీడీపీ తప్ప వేరే వేరే ఇతర పార్టీలు ఉంటే వాటిపై ప్రజాగ్రహం వచ్చే విధంగా ఆంధ్రజ్యోతి మీడియా వ్యవహరిస్తుందని తెలుగు రాజకీయ నేతలు అంటారు. ప్రస్తుతం...

నాటు సారా వైపు పరిగెడుతున్న పేదవాడు ?? 

కేంద్ర ప్రభుత్వం కొత్త సడలింపు లతో దేశవ్యాప్తంగా మద్యం షాపులు ఓపెన్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందు నుండి మందు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. అధికారంలోకి రావటం రావటమే మద్యపానాన్ని పూర్తిగా ప్రభుత్వమే నడిపించే విధంగా సరికొత్త టెండర్ విధానాన్ని తీసుకురావటం జరిగింది....

దేశానికి ఆదాయం మొదలైందా ? కొంచెమైనా ?

కరోనా వైరస్ ని ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం భారత దేశంలో దాదాపు రెండు నెలలపాటు లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. మొదట మార్చి 22వ తారీఖున జనతా కర్ఫ్యూ అంటూ ప్రకటించి ఆ తరువాత 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. అప్పటికి కూడా దేశంలో కరోనా వైరస్ కంట్రోల్ కాకపోవడంతో...

జగన్ ముందు చూపు .. ఏపీ కి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తోందా ? ఈ లెక్కలు చూడండి !

కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్నారు. ముందు నుండి వైరస్ కంట్రోల్ చేయడంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అద్భుతంగా ఉపయోగించుకోవడం అందరికి తెలిసిందే. ఢిల్లీ ఘటన మినహా అంతకు ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరస్ ని చాలా వరకు కంట్రోల్...

ఆ రాష్ట్రాలని చూసి యావత్ దేశం బుద్ధి తెచ్చుకోవాలి !

దేశంలో ఆర్థికంగా బలమైన రాష్ట్రాలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ వంటి ధనిక రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. చాలా వరకు ఈ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితి చూస్తుంటే వైరస్ కోలుకునే పరిస్థితి ఇప్పుడు అప్పుడే లేదని వైద్య నిపుణులు అంటున్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే ఈశాన్య...

మోడీ కి ప్లానింగ్ లేకపోతే మేమేమి చెయ్యాలి అంటున్న రాష్ట్రాలు ??

కరోనా వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఏర్పడటం మనకందరికీ తెలిసినదే. పేద మరియు మధ్యతరగతి ప్రజలు లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు చేసుకోలేక ఇంటిలో కుటుంబాలను పోషించుకోవడం కోసం చేయి చాచే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వలస కార్మికులు దాదాపు దేశవ్యాప్తంగా 12 కోట్ల...

About Me

1052 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

బరువు తగ్గించేందుకు ఇక కష్టపడక్కర్లేదు.. ట్యాబ్లెట్లు వచ్చేస్తున్నాయ్..!

అధిక బరువు అనేది ఈరోజుల్లో అందరికీ కామన్‌గా ఉండే సమస్య అయిపోయింది. బరువు తగ్గాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడం, డైట్‌...
- Advertisement -

BREAKING : ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ద్రోణి / గాలుల కోత ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుండి విదర్భ...

పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ పై ఎంతో నమ్మకం ఉంది – మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రూ. 165 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఫెర్రో అలాయి పరిశ్రమకు శుక్రవారం భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్...

మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉదృతం చేసిన కవిత

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో , ఆయా...

శ్రీదేవి కాదు..మేకపాటి కాదు..మరి ఆ ఇద్దరు ఎవరు?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నలుగురు క్రాస్ ఓటింగ్ వేయడంతో టి‌డి‌పి అభ్యర్ధి...