yacharam
Districts
రంగారెడ్డి : యాచారంలో కల్తీ పాల గుట్టు రట్టు
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న ఓ ఇంటిపై ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. కల్తీ పాలు తయారు చేస్తున్న దేంది జంగా రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 120 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఒక లీటరు పాలపొడి,...
Districts
Rangareddy: యాచారంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కర్త మేడిపల్లి గ్రామానికి చెందిన సంద బాలయ్య, కంపోజ్ బ్రహ్మచారి వ్యక్తిగత పనులుపై కడ్తాల్ మండలం సరికొండ పోయి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో బైక్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలయ్య మృతి చెందగా.. బ్రహ్మచారికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని...
Districts
రంగారెడ్డి : తిరుగులేని శక్తిగా TRS ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
యాచారం: TRS రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన MLAకిషన్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా సర్పంచుల ఫోరమ్ ప్రధాన కార్యదర్శి, నందివనపర్తి సర్పంచ్ ఉదయశ్రీ, ఇతరులు కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మెన్ రాజేందర్ రెడ్డి, రైతు సమన్వయ...
Districts
రంగారెడ్డి : యాచారం మండలంలో చిరుత కలకలం
యాచారం మండలంలోని పిల్లిపల్లి గ్రామంలో చిరుతపులి కలకలం రేపుతుంది. గ్రామ శివారులోని పొలంలో రైతు యెరుకలి బిక్షపతి గౌడ్.. ఆవు దూడను కట్టేశాడు. తెల్లారి చూస్తే.. అది చనిపోయి ఉందన్నాడు. చిరుత పులి చంపి తిని ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలాన్ని...
Latest News
బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్పేయిపై సినిమా..టైటిల్ ఇదే..
సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...
భారతదేశం
అదిగదిగో జగన్నాథ రథం !
రేపటి నుంచి పూరీ జగన్నాథుడికి రథోత్సవం జరగనుంది. ఈ రథోత్సవానికి వేలాది మంది తరలి రానున్నారు. ఈ రథోత్సవంలో ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా వేలాది భక్తులు, లక్షలాది భక్తులు పాల్గొని, స్వామికి...
వార్తలు
ప్రభాస్ ‘సలార్’లో సప్తగిరి..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రజెంట్ KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ గత చిత్రం ‘రాధే శ్యామ్’ అనుకున్న...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం.. సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి
పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు వైసీపీ అధినేత జగన్. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను నియమించిన పార్టీ.. రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి ఇచ్చింది....