YSRCP Party

బిగ్ ట్విస్ట్: ముందస్తుకు జగన్..2023లో ముహూర్తం?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చనే ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే..అధికార టీఆర్ఎస్ ఆ ప్రచారం కరెక్ట్ కాదన్న సరే విపక్షాలు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని అంటున్నాయి. అయితే ఈ ముందస్తు ఎన్నికల గోల ఏపీలో కూడా ఉంది. జగన్ ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు...

కుప్పంలో అల్లరి మూకలను అదుపు చేయకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం – అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రుక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్ ని ధ్వంసం చేశారు వైసిపి పార్టీ కార్యకర్తలు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కుప్పంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై...

ప్రజలకు అబద్ధాలు దువ్వెందుకు దువ్వూరి కృష్ణ వైసిపి నేతలా మాట్లాడారు – పట్టాభి

ప్రజలకు అబద్ధాలు దువ్వెందుకు దువ్వూరి కృష్ణ వైసీపీ నేతలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి.ఆర్బీఐ, కేంద్ర ఆర్ధిక కార్యదర్శులు ఏపీలో శ్రీలంక లాంటి ఆర్ధిక పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారని అన్నారు.టిడిపి నాయకులు మాట్లాడితే మాత్రం వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. దువ్వూరి కృష్ణ భాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయాలు...

దొంగ ఐడి కార్డులు ముద్రించి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు – అచ్చెన్నాయుడు

నేడు తిరుపతికి కో -ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మూడు గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 12 మంది డైరెక్టర్లకు వైసీపీ - టీడీపీలు అభ్యర్థులను నిలబెట్టారు. అయితే టిడిపి నేతలను గృహనిర్బంధం చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి ఇక ఎన్నికలు ఎందుకు అని...

వైసిపి శాశ్వత అధ్యక్షుడి తీర్మానంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఎంపీ రఘురామ ఫిర్యాదు

ఇటీవల వైఎస్సార్సీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ సీపీ శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగించాలని తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్మానం పై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు. దేశంలో రాజకీయ పార్టీలకు కొన్ని నిబంధనలు ఉంటాయని, వాటి మేరకు నడుచుకుంటామని...

అధికారం ఉందని బలహీనులపై దాడులు చేస్తే ఉద్యమాలు తప్పవు – పవన్ కళ్యాణ్

విజయవాడలో రెండో విడత జనావాణి- జనసేన భరోసా కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ప్రజా...

నగరిపై బాబు ఫోకస్..రోజాకు కొత్త కష్టాలు?

రోజురోజుకూ టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెరుగుతుంది...వయసు మీద పడుతున్న కూడా తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు...జిల్లాల పర్యటన చేస్తూ...టీడీపీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు...ఇప్పటికే మినీ మహానాడు, రోడ్ షోలతో బాబు సత్తా చాటుతున్నారు. అలాగే పార్లమెంట్ స్థానాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి...పార్టీని బలోపేతం చేయడంపై...

తెలంగాణకు విజయమ్మ…జగన్ అండతోనేనా?

ఎట్టకేలకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. ఒకవైపు తెలంగాణలో షర్మిల వైఎస్సార్టీపీ పెట్టి అక్కడ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు..దీంతో షర్మిల పార్టీకి విజయమ్మ మద్ధతుగా ఉన్నారు. అయితే ఓ వైపు ఏపీలోని వైసీపీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ..మరో వైపు షర్మిల పార్టీకి మద్ధతుగా ఉండటం కరెక్ట్ కాదని చెప్పి విజయమ్మ..తాజాగా...

ఎడిట్ నోట్: మహానేత!

రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు...అలాగే నాయకులుగా ఎదగొచ్చు...ఉన్నత పదవులు పొందవచ్చు...కానీ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచే నేతలు కొందరే ఉంటారు...ప్రజల మనిషిగా ఉంటూ..నిరంతరం ప్రజల కోసం పనిచేసే నేతగా దివంగత వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి....ఎప్పుడు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పొచ్చు. చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేసి...ప్రజా నేతగా ప్రజల మనసులో...

కమలం ‘ఫ్యాన్’..జగన్‌కు తిరుగులేనట్లేనా!

ఎక్కడైనా ఓ రాష్ట్రం అభివృద్ధి బాటపట్టాలన్న...ఆర్ధికంగా బలపడాలన్న...కేంద్రం సపోర్ట్ తప్పనిసరి అని చెప్పొచ్చు. కేంద్రం సపోర్ట్ తోనే రాష్ట్రాలు ఆర్ధికంగా బలపడతాయి. అయితే ఆర్ధిక పరమైన అంశాలే కాదు...రాజకీయంగా కూడా కేంద్రం సపోర్ట్ ఉంటే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు తిరుగుండదు. అలా కాకుండా కేంద్రానికి ఎదురుతిరిగి పోరాడితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని...
- Advertisement -

Latest News

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
- Advertisement -

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...

కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!

తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...