భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ మహాసభలను నేటి నుంచి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే నగరానికి దాదాపు 40 వేలకు పైగా బీజేవైఎం ప్రతినిథులు చేరుకున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో వివిధ అంశాలను చర్చించనున్నారు. ముగింపు రోజున భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారు.
నేటి నుంచి బీజేవైఎం జాతీయ స్థాయి సమావేశాలు…
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
రేపటి నుంచి దిగ్గజ క్రికెటర్ల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం
జూలై 3 నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం కానుంది....
Ganesh -
పూరి జగన్నాథ రథయాత్ర ఈ ఏడాది ఎప్పుడు..? యాత్ర ప్రాముఖ్యత ఏంటంటే
ఒడిశా రాష్ట్రం పూరి నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ...
కోహ్లి ఒక లెజెండ్.. అతడిని మించిన క్రికెటర్ మరొకడు లేడు:
ఇంటర్నేషనల్ టీ20ల్లో విరాట్ కోహ్లి ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20...
Ganesh -