వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్స యాత్రకు కొద్ది రోజులు బ్రేక్ పడనుంది. గురువారం మధ్యాహ్నం జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కారణంగా ఆయన ఎడమ చేతికి గాయం కావడంతో హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన జగన్ కి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆది వారం సాయంత్రం మరోసారి వైద్యపరీక్షలు చేసిన తర్వాత ప్రజా సంకల్ప యాత్ర గురించి పూర్తి స్థాయి సమాచారం తెలియనుంది. అప్పటి వరకు ప్రజాసంకల్ప యాత్రకు బ్రేక్ తప్పదు.
ప్రజాసంకల్స యాత్రకు బ్రేక్!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
చోరీకి గురైన రూ.40లక్షల విలువైన సెల్ పోన్లు రీకవరీ..!
జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు పోగొట్టుకున్న రూ.40 లక్షల...
Anji N -
త్వరలో మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం త్వరలో మహిళలకు...
Anji N -
త్వరలో మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు...
Anji N -