హైదరాబాద్ పై కరోనా తన పంజా విసురుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృత్యుఘంటికలు మొగిస్తుంది. మరోపక్క నిమ్స్లో కరోనా కలకలం రేగింది. నిమ్స్లో పలువురు వైద్యులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆదివారం నుంచి 3 రోజుల పాటు నిమ్స్లోని 5 విభాగాలను మూసివేసే అవకాశం ఉంది. ఐదు విభాగాలను పూర్తిగా శానిటైజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. నిమ్స్లో మూడు రోజుల పాటు మెడ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాలు మూతపడనున్నాయి.
కరోనా ఎఫెక్ట్: మూతపడనున్న హైదరాబాద్ నిమ్స్..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు రాజస్థాన్...
Ganesh -
ఎన్నటికైనా.. కాంగ్రెస్ అబద్ధాలు బట్టబయలు అవ్వడం ఖాయము : మోడీ
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏమీ ఒరగబెట్టిందేమి లేదని, యూపీఏ...
Ganesh -
పెద్దిరెడ్డి కుటుంబం రూ.30వేల కోట్లు దోచేసింది: చంద్రబాబు నాయుడు
పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. చిత్తూరు...
Ganesh -