sunil chowdary

కంగనా సంచలన ట్వీట్.. నా జీవితంపై అత్యాచారం..!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఈ కేసు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కంగనా ప్రశ్నిస్తుంది. పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తుంది. దీంతో కంగనా ఆఫీసును బృహ‌న్‌ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు కూల్చివేసిన...

BREAKING : క్రికెటర్ సచిన్ ను బలితీసుకున్న కరోనా..!

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్...

పోర్న్ స్టార్ అంటూ ఊర్మిళకు కంగనా కౌంటర్..!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలీవుడ్ లో చాలామంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటారని ఆమె తీవ్ర విమర్శలు చేసింది. దీంతో బాలీవుడ్ వర్సెస్ కంగనాగా మారిపోయింది. ఇప్పటికే సుశాంత్ కేసు విషయంలో డ్రగ్స్ కోసం...

డ్రగ్స్ కేసు.. ఢిల్లీ హైకోర్టుకు రకుల్‌ ప్రీత్‌..!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అంశమే బాలీవుడ్ ని కుదిపేస్తుంది. తాజాగా ఆ సెగ టాలీవుడ్ కి కూడా తాకింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సుశాంత్ ప్రేయసి రియాను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె రకుల్...

FLASH : మరో కేంద్ర మంత్రికి కరోనా..!

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్...

బెజవాడ ఫ్లైఓవర్ ప్రారంభం.. మరోసారి వాయిదా..!

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. ఈ విషయన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 'గడ్కరీ గారికి కరోనా సోకడంతో రేపు జరగబోయే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది. కాని ప్రజావసరాల దృష్ట్యా ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రేపటి నుండి వదలటం జరుగుతుంది"...

BREAKING : కరోనా కాటుకు బీజేపీ ఎంపీ బలి..!

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్...

దారుణం.. ఒకసారి 28 నెమళ్లు మృతి..!

త‌మిళ‌నాడులో ఒక్కేరోజు 28 నెమళ్లు అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందటం కలకలంరేపింది. ఇంత భారీ సంఖ్యలో నెమళ్లు చనిపోవడంతో స్థానికులు కూడా షాకవుతున్నారు. రాష్ట్రంలోని స్థానిక కొవిల్‌ప‌ట్టి గ్రామంలోని ఓ వ్య‌వ‌సాయ పొలంలో 28 నెమళ్ళు మరణించాయి. ఈ వ్యవహారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. చనిపోయిన పక్షులను వెటర్నరీ ఆస్పత్రికి తరలించి పోస్ట్‌ మార్టమ్...

భారీగా వరద నీరు.. నాగార్జునసాగర్ 16 క్రస్ట్ గేట్లు ఎత్తివేత..!

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 16 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 2,76,834  క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,76,834 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే జలాశయం పూర్తి...

ఐపీఎల్‌ 2020 : ముంబై తరఫున బరిలోకి అర్జున్‌ టెండూల్కర్‌..?

యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని...

About Me

1601 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

BREAKING : రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్‌ తగిలింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల...
- Advertisement -

ఇండియాలో కొత్తగా 1249 కరోనా కేసులు, 2 మరణాలు

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌...

బరువు తగ్గించేందుకు ఇక కష్టపడక్కర్లేదు.. ట్యాబ్లెట్లు వచ్చేస్తున్నాయ్..!

అధిక బరువు అనేది ఈరోజుల్లో అందరికీ కామన్‌గా ఉండే సమస్య అయిపోయింది. బరువు తగ్గాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడం, డైట్‌ ఫాలో అవడం..ఇక ఈ డైట్లలో అయితే...

BREAKING : ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ద్రోణి / గాలుల కోత ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుండి విదర్భ...

పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ పై ఎంతో నమ్మకం ఉంది – మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రూ. 165 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఫెర్రో అలాయి పరిశ్రమకు శుక్రవారం భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్...