ఒకపక్క కరోనా విజృంభణ.. మరోపక్క కొన్ని రాష్ట్రాల్లో మిడతల దండయాత్రతో భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసింది. అయితే ఈ మిడతల ముప్పు తెలంగాణకు కూడా ఉంటుందని అంచనా వేశారు. దీంతో ప్రభుత్వం వాటిని అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అనూహ్యంగా మిడతల ముప్పు తెలంగాణకు తాత్కాలికంగా తప్పినట్టే అని వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని రాంటెక్ నుండి మిడతల దండు మధ్యప్రదేశ్ వైపు పయనించి మెహడే అనే గ్రామంలో ఆగాయని మహారాష్ట్ర అధికారులు తెలిపారు. అయితే మిడతలు దక్షిణ దిశగా పయనించి ఉంటె తెలంగాణకు చేరేవని..అయినప్పటికీ అవి ఎప్పుడు ఎటు ప్రయాణిస్తాయో తెలియదు కాబట్టి సరిహద్దు జిల్లాల అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణకు తప్పిన మిడతల ముప్పు..!
-
Previous article
Read more RELATEDRecommended to you
మరోసారి రాజీనామా ప్రస్తావన తీసుకొచ్చిన హరీశ్ రావు.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు...
Anji N -
ఐదు నెలల్లో కాంగ్రెస్ ఐదేళ్ల అపఖ్యాతి మూటగట్టుకుంది : కేటీఆర్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం...
Anji N -
సీఎం రేసులో ఉత్తమ్.. రూ.100 కోట్లను ఢిల్లీకి పంపారు : మహేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్తగా యూ ట్యాక్స్ వసూలు...
Anji N -