‘ప్రజావాణికి 86 ఫిర్యాదులు’

-

కరీంనగర్: ప్రజావాణి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 86 మంది ప్రజల సమస్యలకు సంబంధించి దరఖాస్తులు ఆయన స్వీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news