జగిత్యాల వాసి అనుమానాస్పద మృతి

-

వేములవాడలోని జాతర గ్రౌండ్ వద్ద గల లాడ్జీలో జగిత్యాల పట్టణంలోని వాణి నగర్‌కు చెందిన శంకరయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు వేములవాడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news