వికారాబాద్ జిల్లాలో టీనేజర్లకు లక్ష్యాన్ని చేరుకోలేదు. ఈ నెల 3 నుంచి జిల్లాలో 15 నుంచి 18 ఏళ్లు నిండిన టీనేజర్లకు వ్యాక్సీనేషన్ ప్రక్రియను ప్రారంభించారు. 28 దవఖానాలలో టీకా వేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో 77, 780 మంది పిల్లలు ఉండగా ఇప్పటి వరకు 31 శాతం మాత్రమే పూర్తి చేశారు. టీనేజర్లను మినహాయించి 60 ఏళ్ల వారికి, మధ్య వయస్సు వారికి మొదటి డోస్ వందశాతం పూర్తి చేశారు.
టీకాకు దూరంగా టీనేజర్లు
By Naga Babu
-
Previous article
Next article