ఉమ్మడి వరంగల్ : ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించిన కలెక్టర్

-

ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా ప్రజలు చేస్తున్న విజ్ఞప్తులు, ఫిర్యాదులను స్వీకరించారు. విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news