మెదక్ : మంత్రి హరీష్ రావును కలిసిన దుబ్బాక మున్సిపాలిటీ పాలకవర్గం

-

దుబ్బాక :దుబ్బాక మున్సిపాలిటీ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు కలిశారు. దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇరవై కోట్ల నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మున్సిపాలిటీ పాలకవర్గం సభ్యులు మంత్రి హరీశ్‌రావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి లకు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.

Read more RELATED
Recommended to you

Latest news