BREAKING : టీమిండియా ఘోర ఓటమి..9 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం

-

BREAKING : టీమిండియా ఘోర ఓటమి పాలైంది. ఆసీస్‌ పై మూడో టెస్ట్‌ మ్యాచ్‌ లో టీమిండియా ఓడింది. మొదటి రోజు నుంచి… ఆధిపత్యం చేలాయించిన ఆసీస్‌.. అవలీలగా టీమిండియాపై గెలిచింది. టీమిండియాపై ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది ఆసీస్.

అంటే, ఈ ఇండోర్‌ టెస్ట్‌లో 9 వికెట్ల తేడాతో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఒకసారి రెండు జట్ల స్కోర్లు పరిశీలిస్తే, భారత్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ 109, సెకండ్‌ ఇన్సింగ్స్‌ 163 పరుగులు చేసింది. అటు ఆసీస్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ 197, సెకండ్‌ ఇన్నింగ్స్‌ 78/1 వికెట్‌ కోల్పోయి…విజయం సాధించింది. దీంతో 4 టెస్ట్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది భారత్‌.

Read more RELATED
Recommended to you

Latest news