ఢిల్లీ లిక్కర్ స్కాం: అరుణ్ పిళ్ళై , అమన్ దీప్ లకు షాక్ ఇచ్చిన సిబిఐ కోర్ట్ !

-

ఢిల్లీ లిక్కర్ స్కాం లో నిందితులుగా చూచిన వారిలో డల్గి మాజీ సీఎం మనీష్ సిసోడియా , అరుణ్ పిళ్ళై మరియు అమన్ దీప్ లు ఉన్నారు. కాగా ఇప్పటికే మనీష్ సోస్డియాను ఖైదు చేసి తీహార్ జైలులో ఉంచారు. ఇక సిబిఐ కస్టడీ లో ఉన్న అరుణ్ పిళ్ళై మరియు అమన్ దీప్ లను మరోసారి కోర్ట్ లో హాజరు పరుచగా వారికి సిబిఐ కోర్ట్ షాక్ ఇచ్చింది. వీరికి ప్రస్తుతం ఉన్న కస్టడీని పొడిగిస్తూ తీర్పును ఇచ్చింది. దీనిటిఘో వీరిద్దరూ జూన్ 2వ తేదీ వరకు సిబిఐ కస్టడీ లోనే ఉండనున్నారు., అయితే ఇప్పటికే అరుణ్ పిళ్ళై తనకు బెయిల్ ఇవ్వాలని పిటీషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై మే 18న విచారణ జరపడానికి కోర్ట్ చెప్పింది. ఇప్పుడు అరుణ్ పిళ్ళై బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగి బెయిల్ మంజూరు చేస్తారా లేదా అన్నది తెలియాలంటే మరో వారం రోజుల అపాటు వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news