120 స్థానాలకు పైగా గెలుస్తాం – సిద్దరామయ్య

-

కర్నాటక ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ నేత సిద్ధ రామయ్య సంచలన ప్రకటన చేశారు. బీజేపీపై ప్రజలు విసిగిపోయారు.. మాకు ఎవరి మద్దతు అవసరం లేదని తేల్చి చెప్పారు. కర్నాటకలో మత రాజకీయాలను ప్రజలు నమ్మలేదు.. 120 స్థానాలకు పైగా గెలుస్తామని వెల్లడించారు సిద్ధరామయ్య.

సొంతంగా అధికారంలోకి వస్తామని వెల్లడించారు మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ నేత సిద్ధ రామయ్య. కాగా, ప్రస్తుతం అయితే.. కాంగ్రెస్ అభ్యర్దులు..ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే క్రమంలో డీకే శివకుమార్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఏఐసీసీ నుంచి కీలక సూచనలు వచ్చాయి.. గెలిచిన అభ్యర్దుల్ని బెంగళూరు తరలించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్దులకు భారీగా పెరిగింది భద్రత. ఈ తరుణంలోనే..కాంగ్రెస్ ఎమ్మెల్యేల ను కాపాడుకునే క్రమంలో డీకే శివకుమార్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news