ENGvsIND : టాస్ ఓడిన భారత్..మొదట బ్యాటింగ్‌ చేయనున్న ఇంగ్లాండ్‌

-

India vs England, 1st Test : ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో టాస్క్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌కు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తోంది. నాలుగు రోజులుగా ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. స్టేడియంని అధునాతన సౌకర్యాలతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముస్తాబు చేసింది.

India vs England, 1st Test

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్(w), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(సి), బెన్ ఫోక్స్(w), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్

 

Read more RELATED
Recommended to you

Latest news