ప్రణయ్ హత్యపై..రామ్ గోపాల్ వర్మ ట్వీట్

-

ప్రణయ్ హత్యపై రామ్ గోపాల్ ట్వీట్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ప్రణయ్‌’ హత్య కేసుపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శుక్రవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘అమృత తండ్రి మారుతీరావు అతి భయంకరమైన క్రిమినల్‌. ప్రణయ్‌ను చంపడం మారుతీరావుకి గౌరవమా?.. ఒకవేళ ఇది పరువు హత్య అయితే ఆయన కూడా చావడానికి సిద్ధంగా ఉండాలి. నిజమైన పరువు హత్య ఏంటంటే.. పరువు పేరుతో హత్యలు చేసే వారిని హత్య చేయడమే’ అంటూ వర్మ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news