అమెరికా లో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం..!

-

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలను కోల్పోయారు. తెలంగాణ లోని కాజీపేట ప్రాంతానికి చెందిన వెంకట రమణ ఆంధ్రప్రదేశ్లో ని ఎన్టీఆర్ యూనివర్సిటీ నుండి సర్టిఫికెట్ ని పొందారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకి వెళ్లారు. అక్కడ ఫ్లోరిడా రాష్ట్రం లో లోని యూనివర్సిటీ లో మాస్టర్ డిగ్రీ చదువుతున్నాడు.

మార్చి 9న విస్తీర్య ద్వీపం సమీపంలో జట్ స్కీని నడుపుతుండగా వెంకటరమణ ని 14 ఏళ్ల వయసుగల బాలుడు స్కీ తో ఢీ కొన్నాడు అక్కడికక్కడే ఈ ప్రమాదం లో వెంకటరమణా మృతి చెందాడు ప్రమాదం నుండి 14 ఏళ్ల బాలుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు వెంకటరమణ చనిపోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news