కేసీఆర్ మీద కోపంతోనే రేవంత్ రెడ్డి కి ఓట్లు: ఈటల

-

టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న రోజే పార్టీకి తెలంగాణ ప్రజలకి మధ్య సంబంధం తెగిపోయింది అని మల్కాజ్గిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ బర్కత్త లేకుండా పోయిందని ఆ పార్టీకి ఓటు వేస్తే మురికిగుంటలో వేసినట్లే అని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఈ మాట్లాడారు.

BJP leader Etala Rajender to join Congress

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ మీద కోపంతో ఓట్లు వేశారనే తప్ప రేవంత్ రెడ్డి ని చూసో లేదంటే కాంగ్రెస్ పార్టీ హామీలను చూసి వేయలేదని అన్నారు మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల్లోకి వచ్చి ఎందుకు మాట్లాడలేదని ఈ సందర్భంగా ఈటల ప్రశ్నించారు ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే వారికి కెపాసిటీ ఏంటో తెలుస్తుందని వాళ్ళు రావట్లేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news