BREAKING: ఏపీ, తెలంగాణలో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్..

-

BREAKING: ఏపీ, తెలంగాణలో ఎన్నికల పోలింగ్.. ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 4వ విడత లోక్‌సభ ఎన్నికల్లో 96 స్థానాలకు పోలింగ్ జరుగనుంది.

Election polling has started in AP, Telangana

నాల్గోవిడతలో10 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల పరిధిలోని 96 లోక్‌సభ స్థానాల్లో సోమవారం ఓటింగ్‌ జరగనుంది.ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తర ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో  పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగువిడతల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నెల 13న జరిగే తొలివిడతలో ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news