ఏపీలో కీలక పరిణామం.. ఏఏజీ పొన్నవోలు రాజీనామా

-

ఏపీలో ప్రభుత్వం మారడంతో… కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏఏజీ పొన్నవోలు రాజీనామా రాజీనామా చేశారు. పీపీ పదవికి నాగిరెడ్డి రాజీనామా చేశారు. అదనపు పీపీ, పలువురు ప్రభుత్వ న్యాయవాదులు కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సొంత లా పుస్తకాలను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై మండిపడుతున్న న్యాయవాదులు…న్యాయ పోరాటంకు సిద్ధం అవుతున్నారు.

AAG Ponnavolu resigns

అటు ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. ఇక నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది . దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news