విజయవాడలోని కృష్ణలంక వాసుల్ని కలిసిన వైయస్ జగన్

-

విజయవాడలోని కృష్ణలంక వాసుల్ని కలిశారు మాజీ సీఎం వైయస్ జగన్. కడప నుంచి నేరుగా విజయవాడకు వచ్చారు జగన్‌. ఈ సందర్భంగా కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్‌ వాల్‌ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు జగన్‌. ఈ సందర్భంగా వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు కృష్ణలంక వాసులు.

YS Jagan met the residents of Krishna Lanka in Vijayawada

మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్‌ వాల్‌ వల్లే మా ప్రాణాలు నిలిచాయని వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు కృష్ణలంక వాసులు.

Read more RELATED
Recommended to you

Latest news