విజయసాయిరెడ్డి కూతురుకు ఎదురు దెబ్బ!

-

Vijayasai Reddy’s daughter hit back: వైసీపీ రాజ్యసభలు విజయసాయి రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కూతురు నేహా రెడ్డికి.. సంబంధించిన కట్టడాలను ధ్వంసం చేసింది కూటమి ప్రభుత్వం. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డికి విశాఖ కార్పొరేషన్ అధికారులు సాగించారు. భీమిలి లో నేహా శెట్టి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు.

 

Vijayasai Reddy Daughter Land Demolitions

నేహా రెడ్డి సి ఆర్ జెడ్ నిబంధనలు ఉల్లంఘించారని… ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన కార్పోరేటర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆదేశాల… తాజాగా జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. భీమిలి లో నేహా రెడ్డి నిర్మించిన కాంక్రీట్ నిర్మాణాలను.. ధ్వంసం చేశారు అధికారులు. దీంతో విజయసారెడ్డి కుమార్తెకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news