వివాదంలో మంత్రి జూపల్లి…దళితులను బండబూతలు తిడుతూ !

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు వివాదంలో చిక్కుకున్నారు. ఏయ్ నోరు ముయ్యండి.. పనికిమాలిన గొడవ అంటూ మంత్రి జూపల్లి కృష్ణా రావు దళితులను బండ బూతులు తిట్టారు. గురుకుల పాఠశాల భవనం కోసం దళితుల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అయితే… మీకు మా భూమే దొరికిందా అంటూ ప్రశ్నించారు దళితులు.

ఈ తరునంలోనే… ఏయ్ నోరు ముయ్యండి.. పనికిమాలిన గొడవ అంటూ మంత్రి జూపల్లి కృష్ణా రావు దళితులను బండ బూతులు తిట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా జట్రపోల్ గ్రామంలో సర్వే నంబర్ 508లో గల 8 ఎకరాల భూమి గురుకుల పాటశాల నిర్మాణం కోసం పరిశీలించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు రావడం జరిగింది. ఈ తరుణంలోనే.. .ఆ భూమి తమదని ఆందోళన చేశారు దళితులు. వారిని ఉద్దేశిస్తూ ఏయ్ నోరు ముయ్యండి.. పనికిమాలిన గొడవ అంటూ మంత్రి జూపల్లి కృష్ణా రావు
దళితులను బండ బూతులు తిట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news