ఈవీఎంలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన !

-

Rachamallu Siva Prasad Reddy: ఈవీఎంలపై ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో ఈవిఎం ద్వారా అక్రమంగా గెలిచారని ఆరోపణలు చేశారు ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ వి ఎం మిషన్లు టాంపరింగ్ వల్లే గెలిచారని తెలిపారు. ఎన్నికల తీర్పు పై మాకు సందేహం ఉందని బాంబ్‌ పేల్చారు ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

Rachamallu Siva Prasad Reddy

మాకు నివృత్తి చేయండి అని కోరినా ఎన్నికల సంఘం స్పందించడం లేదంటూ చురకలు అంటించారు ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రాబోవు ఎన్నికల్లో ఈవిఎం లతో కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచంలో 18 దేశాలు మాత్రమే ఇవిఏం ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను.. లేకపోతే చెయ్యనని ప్రకటించారు ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news