మరో సెలబ్రిటీ జంట విడాకులు తీసుకుంది. హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్కు విడాకులు మంజూరు అయ్యాయి. 8 ఏళ్ల క్రితమే విడాకులకు దరఖాస్తు చేసిన జంటకు ఇప్పుడు విడాకులు మంజూరు అయ్యాయి. పిల్లల బాధ్యత ఎవరిదనే అంశంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లూ విడాకులు మంజూరు చేయలేదు కోర్టు. కానీ తాజాగా హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్కు విడాకులు మంజూరు అయ్యాయి.
2014లో పెళ్లి చేసుకోగా.. రెండేళ్లకే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2005లో ‘మిస్టర్ అండ్ మిసెస్’ సినిమా ద్వారా దగ్గరైంది జంట… ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్ జంటకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలు మేజర్ అయ్యేవరకు తల్లిదండ్రులే సంరక్షించాలని ఆదేశించిన కోర్టు… ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్కు విడాకులు మంజూరు చేసింది.
హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్కు విడాకులు మంజూరు
8 ఏళ్ల క్రితమే విడాకులకు దరఖాస్తు చేసిన జంట
పిల్లల బాధ్యత ఎవరిదనే అంశంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లూ విడాకులు మంజూరు చేయని కోర్టు
2014లో పెళ్లి చేసుకోగా.. రెండేళ్లకే విడాకులకు దరఖాస్తు
2005లో ‘మిస్టర్ అండ్ మిసెస్’… pic.twitter.com/fkOMbE2ZzV
— BIG TV Breaking News (@bigtvtelugu) December 31, 2024