2024లో తిరుమలకు వచ్చిన 2.55 కోట్ల మంది భక్తులు..ఏడాది ఆదాయం ఎంతంటే ?

-

2024లో తిరుమలకు భారీ సంఖ్యలోనే భక్తులు వచ్చారు. 2024 సంవత్సరంలో తిరుమల శ్రీవారిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే ఈ ఏడాది శ్రీవారికి హుండీ ద్వారా 1365 కోట్ల రూపాయల కానుకలు సమర్పించారు భక్తులు. ఈ మేరకు టీడీపీ ప్రకటన చేసింది.

Tirumala 2.55 crore devotees visited Lord Shiva in the year 2024

ఇక !ఇవాళ దర్శనాలు త్వరగానే అవుతున్నాయి. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఈ తరుణంలోనే… 68, 298 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. అటు 16, 544 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం 4.1 కోట్లుగా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news