హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభమం ఐంది. GHMC ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల బరిలో మజ్లిస్ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు ఉన్నారు.

250 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న GHMC ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ఉంటుంది.
- ప్రారంభమైన హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక
GHMC ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
- సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
- ఎన్నికల బరిలో మజ్లిస్ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు
- 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు
- ఈనెల 25న GHMC ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్