Hyderabad

హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పోస్టర్లు

హైదరాబాదులో సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఆ పోస్టర్లలో బీఆర్ఎస్ అంటే డీల్ అని, తెలంగాణలో అతిపెద్ద ఎమ్మెల్యేల కొనుగోలుదారు అని రాసి ఉంది. ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ స్నాప్ డీల్ ని పోలిన లోగోతో బిఆర్ఎస్ డీల్, ఓఎల్ఎక్స్ లోగోను పోలిన సోల్డ్ ఎక్స్ అని అందులో రాసకోచ్చారు. ఈరోజు...

నిమ‌జ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది : మంత్రి తలసాని

నిన్న ఉదయం నుంచే ట్యాంక్‌బండ్‌వైపు వినాయక విగ్రహాలు బారులు తీరాయి. దీంతో ఎల్బీ స్టేడియం, అబిడ్స్‌ వరకు నిమజ్జనం కోసం వచ్చిన వినాయకులు భారీగా నిలిచిపోయారు. ఇక సికింద్రాబాద్‌ వైపు నుంచి ట్యాంక్‌బండ్‌కు పెద్ద సంఖ్యలో గణనాథులు తరలివచ్చారు. తీరొక్క వినాయక విగ్రహాలు, యువకుల నృత్యాలు, డీజే పాటలు, బ్యాండ్‌ సౌండ్లతో హైదరాబాద్‌ వీధులు...

Gold Rates : మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్..3వ రోజు తగ్గిన బంగారం ధరలు

    Gold Rates : గోల్డ్ లవర్స్‌ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు...

World Cup 2023 : పాకిస్థాన్‌ ప్లేయర్లకు హైదరాబాద్‌ మంచి ట్రీట్‌ !

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత భారత్ కు వచ్చిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తమ అభిమాన ఆటగాళ్లను చూసెందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. పోలీసులు మూడు అంచల భద్రత నడుమ ప్లేయర్లను పార్క్ హయాత్ హోటల్ కు తీసుకెళ్లారు. అభిమానుల ప్రేమ, సపోర్ట్ ఎంతో బాగుందని, పాక్ కెప్టెన్...

ఇవాళ గణేశ్‌ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం అయింది. శ్రీ దశవిద్యా మహాగణపతిగా కొలువైన ఖైరతాబాద్‌ మహాగణపతికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. గంగమ్మ ఒడిలో చేరేందుకు మహాగణపయ్య శోభాయాత్రగా తరలివస్తున్నాడు. ఖైరతాబాద్ బడా గణపయ్య శోభాయాత్ర హైదరాబాద్​లో ప్రారంభమైంది. నిన్న అర్ధరాత్రి నుంచి ప్రత్యేక పూజలందుకుంటున్న లంబోదరుడు ఇవాళ గంగమ్మ వద్దకు చేరేందుకు పయనమయ్యాడు. ట్రాఫిక్ ఆంక్షలు...

హైదరాబాద్‌లో భారీ వర్షం.. రెడ్‌ అలర్ట్‌ జారీ

హైదరాబాద్‌లు పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో ప్రాంతాల్లో వాన పడుతున్నది. హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్‌, కోఠి, చార్మినార్‌, బేగంబజార్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, లక్డీకాపూల్‌, హిమాయత్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. అసిఫ్‌నగర్‌, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్‌, ప్యాట్నీ, పారడైజ్‌, బేగంపేట, అల్వాల్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, చిలకలగూడ,...

హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సేవలు

హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సేవలు అందించనున్నట్లు మెట్రో ప్రకటన చేసింది. వినాయక నిమజ్జనం ఉన్న నేపథ్యంలోనే మెట్రో ఈ ప్రకటన చేసింది. కాగా, హైదరాబాద్‌ లో వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా...

రేపు వినాయక నిమజ్జనం… హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు !

హైదరాబాద్‌ లో వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసుల ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు నిర్వాహకులు. బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలో మీటర్ల శోభాయాత్ర...

World Cup 2023 : పాక్ ప్లేయర్లు హైదరాబాద్‌ వస్తున్నారు!

World Cup 2023 : పాక్ ప్లేయర్లు హైదరాబాద్‌ వస్తున్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ కోసం క్రికెట్ జట్ల రాక ప్రారంభమైంది. గత రాత్రి న్యూజిలాండ్ ప్లేయర్లు కొందరు హైదరాబాద్ చేరుకోగా... బుధవారం మిగతా ఆటగాళ్లు రానున్నారు. పాక్ జట్టు బుధవారం రాత్రి 8:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది. బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్...

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Gold Rates : గోల్డ్ లవర్స్‌ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు...
- Advertisement -

Latest News

రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన

ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ...
- Advertisement -

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...

తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...

నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...