Hyderabad
క్రైమ్
ఈత కొట్టేందుకు వెళ్లి.. హైదరాబాద్ యువకులు గల్లంతు..!!
సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన సంభవించింది. సిద్దిపేటలోని కొండపోచమ్మ జలాశయంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. జలాశయంలో ఈత కోసం దిగిన ఆ యువకులు.. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగారు. దీంతో వారిద్దరు గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. ఆ అరుపులు విన్న స్థానికులు పరుగెత్తుకుని రాగా.....
Telangana - తెలంగాణ
నీరజ్ హత్యతో మా కుటుంబ ప్రమేయం లేదు – సంజన తల్లి
నీరజ్ హత్య కేసులో సంజన తల్లి మధుబాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కూతురు సంసారాన్ని నాశనం చేశారని.. హత్య చేసిన వాళ్లని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. నీరజ్ హత్యతో మా కుటుంబ ప్రమేయం లేదని.. గత ఆరు నెలలుగా నా కూతురిని, అల్లుడిని చంపుతామని కొందరు బెదిరించారని... వాళ్లు ఎవరనేది తెలియదన్నారు.
హత్య...
Telangana - తెలంగాణ
నా భర్తను చంపారు..రేపు నా బిడ్డను చంపుతారు – నీరజ్ సతీమణి సంజన
షాహీ నాథ్ గాంజ్ పరువు హత్యా కేసులో నీరజ్ సతీమణి సంజన సంచలన వ్యాఖ్యలు చేసింది. నా భర్త నీరజ్ ఎం తప్పు చేశాడనీ మా కజిన్ బ్రదర్ నీరజ్ ను చంపారు..మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా.. అని నిలదీశారు. నీరజ్ ను హత్యా చేసి కర్ణాటక గుడిమత్కల్ ప్రాంతానికి పరార్ అయిన...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ పరువు హత్య కేసులో 10 మంది అరెస్ట్
హైదరాబాద్ షాహి నాథ్ గంజ్ లో పరువు హత్యా కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీరజ్ అనే యువకున్ని కిరాతకంగా హతమార్చిన ఆయన బావమరుదులు & స్నేహితులను కర్ణాటక గుడిమిత్కల్ లో పట్టుకున్నారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నీరజ్ ను హత్యా చేసిన వెంటనే కర్ణాటక గుడిమత్కల్ ప్రాంతానికి పరార్ అయ్యారు...
Telangana - తెలంగాణ
మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
ఇండియాలో బంగారం ధరలు చుక్కలు చూపిస్తోన్నాయి. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి...
Telangana - తెలంగాణ
మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన పసిడి ధరలు
మన దేశంలో బంగారం ధరలు చుక్కలు చూపిస్తోన్నాయి. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి...
Telangana - తెలంగాణ
అర్ధరాత్రి నుంచి నిలిచిపోయిన ఆటో, క్యాబ్, లారీ సర్వీసులు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రయాణికులకు, ఇతర రంగాలకు బిగ్ షాక్ తగిలింది. నిన్న అర్ధరాత్రి నుంచి పలు వాహనాలు బంద్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజు బంద్ పాటించాలని రాష్ట్రంలోని డ్రైవర్ల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, లారీ సర్వీసులు నిలిచిపోయాయి.
ఫిట్ నెస్...
Telangana - తెలంగాణ
మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిపోయిన బంగారం ధరలు
ఇండియాలో బంగారం ధరలు చుక్కలు చూపిస్తోన్నాయి. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది.
దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : నేడు హైదరాబాద్కు ఏపీ సీఎం జగన్..కారణమిదే
ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. పదకొండున్నరకు హైటెక్స్ కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్.
బనగా నపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరు కానున్నారు సీఎం జగన్...
Telangana - తెలంగాణ
మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
ఇండియాలో బంగారం ధరలు చుక్కలు చూపిస్తోన్నాయి. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి...
Latest News
జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు: నారా లోకేష్
2020లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ...
వార్తలు
మేజర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు పండగే..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమా 26 /11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన...
Telangana - తెలంగాణ
“అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో”..కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు
సీఎం కేసీఆర్ పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎంపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు....
ఇంట్రెస్టింగ్
మరణించే ముందు పరిస్థితి ఇలా ఉంటుందంటున్న అధ్యయనాలు..!
కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలామంది భలే ఇంట్రస్ట్ ఉంటుంది.. దెయ్యాలు, క్రైమ్ స్టోరీస్, మరణించే ముందు ఎలా ఉంటుంది.. ఇలాంటి టాపిక్స్ వచ్చాయంటే.. అసలు టైమే తెలియదు.. వాళ్లకు అలా...
వార్తలు
ఈ అందమైన సిటీ మన దేశంలోనే ఉంది.. ఎక్కడో తెలుసా?
కొన్ని దేశాల్లో నగరాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి..ఫారిన్ ను తలపించే అందమైన నగరాలు మన దేశంలో కూడా ఉన్నాయని అంటున్నారు.అవును అండి.. మీరు విన్నది నిజమే..ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, సుందర...