కేసీఆర్కు బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపంపారు. కేసీఆర్తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు హరీశ్ రావు.

కేసీఆర్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు ఈటల. ఈ తరుణంలోనే కేసీఆర్తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు జారీ అయ్యాయి. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.